Modi

    ఆజాద్ పై మోడీ ప్రశంసలు..ప్రధానిపై ఖర్గే ఫైర్

    February 8, 2021 / 05:20 PM IST

    Modi in Rajya Sabha రాజ్యసభలో ఇవాళ ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే పెదవి విరిచారు. ప్రధాని ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే..మోడీ ప్రసంగంలో విషయం ఏమీ లేదని కొట్టిపారేశారు. రైతు చట్టాల్లో లోపించిన వాటిపై కాంగ్రెస్ చేసిన ప్రత�

    సచిన్‌, కోహ్లి, అక్షయ్, లతా మంగేష్కర్ ట్వీట్లపై ఇంటెలిజెన్స్ దర్యాఫ్తు.. మహా ప్రభుత్వం సంచలన నిర్ణయం

    February 8, 2021 / 03:32 PM IST

    Maharashtra Intelligence To Probe Tweets Of Sachin: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కొందరు రైతులకు సపోర్ట్ చేస్తే, మరికొందరు కేంద్రానికి మద్దతిచ్చారు. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు కే

    దయచేసి అడ్డుకోండి, సీఎం జగన్‌కు లోకేష్ లేఖ

    February 5, 2021 / 06:34 PM IST

    nara lokesh letter to cm jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు క

    సబ్ కా బడ్జెట్ : రైతుల హృదయం నుంచి బడ్జెట్ పుట్టుకొచ్చిందన్న మోడీ

    February 1, 2021 / 04:40 PM IST

    Modi కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2021)ఉదయం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2021-22 ను “సబ్ కా బడ్జెట్” గా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ. సంక్షోభ పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇదని..అన్ని వర్గాల వ�

    బడ్జెట్ 2021-22.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..

    February 1, 2021 / 03:20 PM IST

    budget 2021 mobile phones, electronic goods prices to go up: యావత్ దేశం ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ లో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా

    Budget 2021: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా సామాన్యునిపై భారం పడదు..

    February 1, 2021 / 01:40 PM IST

    agriculture cess on petrol and diesel: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్(Union Budget 2021). అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ సమావ�

    బడ్జెట్ 2021-22.. రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త

    February 1, 2021 / 01:29 PM IST

    good news for ration card holders: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్(Union Budget 2021). అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ సమావేశ

    బడ్జెట్ 2021-22.. కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35వేల కోట్లు

    February 1, 2021 / 12:14 PM IST

    35 thousand crores for corona vaccine in budget 2021: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్. అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ సమావేశ

    పవార్ ఫైర్ : కంగనా రనౌత్ ని కలుస్తారు..రైతులని కలవరా?

    January 25, 2021 / 06:52 PM IST

    Sharad Pawar కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. నూతన వ్యవసాయ చట్టాలకు వ‌్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021)ముంబై ఆజాద్ మైదానంలో నిర్వహించిన సభలో పాల్లొన్న శరద్ �

    బాలాకోట్ దాడి సమాచారాన్ని మోడీనే అర్నాబ్ గోస్వామికి లీక్ చేశారు..చైనా చొరబాటుపై మిస్టర్ 56 మాట్లాడరేం?

    January 25, 2021 / 04:03 PM IST

    RAHUL GANDHI ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బాలాకోట్​లోని పాక్​ ఉగ్రవాద శిబిరాలపై 2019లో భారత వాయుసేన దాడి సమాచారాన్ని మోడీనే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి లీక్​ చేశారని రాహుల్​ ఆరోపించారు.

10TV Telugu News