Home » Modi
Fire Breaks Out Again పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. మంజ్రి బ్లాక్ ఆరో అంతస్థులో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఇవాళ మధ్యాహ్నామే సీరం ఇనిస్టిట్యూట్ లో జరి�
PM Modi శుక్రవారం(జనవరి-22,2021) మధ్యాహ్నాం 1:15గంటలకు ప్రధాని మోడీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలోని వ్యాక్సిన్ లబ్దిదారులతో మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడనున్న మోడీ.. వారి అనుభవాలను అడిగి తెలుసుకోన్నారు. ఈ విషయాన్ని మోడీ ట్వీట్
Construction of Ram Mandir: సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ రూ.లక్షా 11వేల 111రూ విరాళాన్ని నేరుగా ప్రధాని మోడీకే పంపించారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వాలనుకున్నానని ఎక్కడ ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో నేరుగా ప్రధానికే పంపినట్లు మ
Statue Of Unity అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ(ఐక్యతా విగ్రహం)వద్దకే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం(జనవరి-17,2021)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రెండేళ్ల క్రితం ఓపెన్ చేసిన ఐక్యతావిగ�
UK Invites PM Modi For G7 ఈ ఏడాది జూన్లో బ్రిటన్లోని కార్న్వాల్ లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానం పలికింది. ప్రపంచంలోని 7 ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థలైన యూకే, జర్మనీ, కెనడా, ఫ్రాన
PM MODI: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాతీలో మకర సంక్రాంతిపై పద్యం రాశారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశవంతమైన సూర్యోదయాన్ని అభివర్ణిస్తూ గేయం రాశాడు. ‘అందరికీ సంక్షేమం కోసం నిర్విరామంగా కదిలే సూర్యుడికి ఈ రోజు గౌరవ వందనం సమర్పించాలి
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాల్గొన్న వీడియో కాన్ఫిరెన్స్లో సోమవారం మాట్లాడారు. కరోనా వ్యాక్సినేషన్ పద్ధతి గురించి చర్చలు జరిపారు. ఈ మేర క్యూ ధాటి ప్రవర్తించవద్దని.. వారి టర్న వచ్చేవరకూ వెయిట్ చేయాలని సూచించారు. ఫ�
Modi meet with CM’s: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీటింగ్ లో పాల్గొననున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంపై డిటైల్గా చర్చించనున్నారు. కరోనా టీకా సప్లై వి
Vaccines Given Approval Made In India ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికాతో కలిసి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్కు, ఐసీఎంఆర్తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్కు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియ
Modi flags off India’s first-ever driverless metro train మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా పట్టాలెక్కింది. దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్ లేని రైలును సోమవారం(డిసెంబర్-28,2020) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ఢిల్లీ మెట్రోలో ప్రారం�