Home » Modi
Congress about the new Parliament building దేశ రాజధానిలో నూతన పార్లమెంట్ భవనానికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి గురువారం (డిసెంబర్-10,2020) ప్రధానమంత్రి మోడీ భూమి పూజ చేయడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించింది. సెంట్రల్ విస్తా పేరిట విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించు�
గత 11 రోజులుగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన 12 వ రోజు.. సోమవారం విస్తృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ క్రమంలో, డిసెంబర్ 8న మంగళవారం, రైతులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీనికి 18 ప్రతిపక్ష పార్టీల మద్దతు ఇప్పటికే లభించింద
PM Modi meeting with ministers farmers problems : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతు సంఘాల నేతలతో కేంద్రం రెండుసార్లు చర్చలు జరిపినా విఫలం కావటంతో ప్రధాని నరేంద�
Modi’s Visit to Hyderabad, Protocol differs ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పీఎంవో కార్యాలయం కొత్త నిబంధనలు జారీ చేసింది. శనివారం(నవంబర్-28,2020) మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా హకీంపేట ఎయిర్పోర్టులో ఆయనకు స్వాగతం తెలపడానికి కేవలం ఐదుగురు అధికారులకు మ�
PM Modi announces relief నివర్ తుఫాను తమిళనాడును అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, భీకర గాలుల మధ్య తుఫాను గురువారం తీరం దాటింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో సంభాషించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆరా తీ�
UK PM Johnson Speaks with Indian Counterpart Modi బ్రిటన్ ప్రధానితో శుక్రవారం(నవంబర్-27,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ లో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్,వాతావరణ మార్పులు,రక్షణ,వాణిజ్యం సహా పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ విషయాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు డౌనింగ్ స్�
Ahmed Patel’s death : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణం బాధ కలిగించిందని, కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. అహ్మద్ పటేల్ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ తో ఫోన్ లో మా�
ktr fires on bjp: తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై పైర్ అయ్యారు. మంగళవారం(నవంబర్ 24,2020) టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిస్తే గోల్కొండ, చార్మినార్ తో పాటు జీహెచ్ఎంసీని కూడా
PM Modi slams Pakistan ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రష్యా ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-17,2020)వర్చువల్ గా ప్రసంగించిన మోడీ..ఉగ్రవాదానికి మద్దతిస్త�
Narendra Modi unveils the ‘Statue of Peace’ in Pali జైన్ ఆచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్ జీ మహారాజ్ 151వ జయంతి సందర్భంగా 151 అంగుళాల ఎత్తైన ‘స్టాట్యూ ఆఫ్ పీస్’ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్ రాష్ట్రంలోని పాళీ జ�