Modi

    ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్ కి అండగా భారత్

    October 29, 2020 / 08:49 PM IST

    India Stands With France In Fight Against Terrorism ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్ కి భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోడీ సృష్టం చేశారు. ఫ్రాన్స్ లోని నీస్ సిటీలో ఇవాళ జరిగిన ఉగ్రదాడితో సహా ఇటీవల కాలంలో ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడులను చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు మోడీ పేర్కొన్�

    బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్, ఏదైనా వ్యూహం ఉందా

    October 29, 2020 / 04:06 PM IST

    kcr bihar elections: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జేడీయూ, ఆర్జేడీ, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. స్థానికంగా జేడీయూ, ఆర్జేడీలు బలమైన ప్రాంతీయ పార్టీలు కావడంతో జాతీయ పార్టీలు సైతం ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడిం�

    గుజరాత్ లో ‘సీప్లేన్’ సర్వీసులు ప్రారంభించనున్న మోడీ

    October 28, 2020 / 09:36 PM IST

    The first-ever ‘seaplane services in Gujarat’ దేశంలోనే మొదటిసారిగా గుజరాత్ లో సీప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని సబర్మ‌తి రివర్ ఫ్రంట్ నుండి నర్మదా జిల్లాలోని కెవాడియా కాలనీలో గ‌ల‌ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం)వరకు సీప�

    మోడీ ఎప్పుడైనా మీతో టీ తాగారా…రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

    October 28, 2020 / 05:27 PM IST

    Did PM Modi have tea with you all? బిహార్‌‌ను నాశనం చేశారంటూ బీజేపీ, జేడీయూపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బుధవారం(అక్టోబర్-28,2020)చంపారన్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ..‘బిహార్‌‌లో గత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ షుగర్ ఫ్�

    చంద్రబాబు నోట పదేపదే జమిలి ఎన్నికల మాట.. దాని వెనుక వ్యూహం ఇదేనా?

    October 27, 2020 / 02:50 PM IST

    jamili elections: దేశంలో వన్‌ నేషన్-వన్‌ ఎలక్షన్‌ అనేది బీజేపీ స్లోగన్. 2016లో ప్రధాని మోదీ తొలిసారి ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు దేశంలో జమిలి ఎన్నికల గురించి పెద్ద చర్చే జరిగింది. సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు, ఇతర రాష్ట్రాల్లో రా

    నిధులు మాత్రమే ఇస్తాం, పునరావాసంతో సంబంధమే లేదు.. పోలవరంపై బాంబు పేల్చిన కేంద్రం

    October 26, 2020 / 12:48 PM IST

    polavaram project: పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం బాంబు పేల్చింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని చెప్పింది. పునరావాసంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోలవరంపై ఆర్టీఐ ద్వారా ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016 సెప్టె

    వీధి వ్యాపారులతో మాట్లాడనున్న మోడీ

    October 25, 2020 / 08:14 PM IST

    Modi to interact with street vendors వీధి వ్యాపారులతో మాట్లాడేందుకు మోడీ సిద్ధమయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులను గట్టెక్కించేందుకు కేంద్రం.. జూన్-1న పీఎం స్వానిధి పథకం (పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి)ని ప్రకటించిన విషయం �

    చైనా, పాక్‌తో యుద్ధానికి మోడీ డేట్ ఫిక్స్ ..యూపీ బీజేపీ చీఫ్

    October 25, 2020 / 07:20 PM IST

    MODI Has Decided When There Will Be War With China, Pak చైనా, పాక్‌లతో ఎప్పుడు యుద్ధం చేయాలనే దానిపై ప్రధాని మోడీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారట. ప్రస్తుతం భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న సమయంలో యుద్ధం ఎప్పుడు చేయాలో మోడీ డేట్‌ ఫిక్స్‌ చేశారం�

    సైనికుల కోసం ఓ దీపం వెలిగించండి..షాపింగ్ లో ‘వోకల్ ఫర్ లోకల్’మర్చిపోవద్దు

    October 25, 2020 / 03:07 PM IST

    Light A Lamp For Soldiers దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి మోడీ. ప్రతినెలా చివరి ఆదివారం రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల చివరి ఆదివారమైన ఇవాళ(అక్

    బీహార్ ని “బీమారు”గా మార్చినోళ్లకు ఓటు వేయొద్దు

    October 23, 2020 / 09:41 PM IST

    Those who made Bihar ‘Bimaru’ will not be allowed to return బీహార్ లో ఇవాళ మొదటిసారిగా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మూడు ర్యాలీల్లో ఇవాళ మోడీ పాల్గొని…ప్రసంగించారు. సాసారం,నవాడా,భగల్పూర్ లో సీఎం నితీష్ తో ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. తన ప్రసంగానికి �

10TV Telugu News