Modi

    Police Commemoration Day : విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు మోడీ,షా నివాళి

    October 21, 2020 / 04:50 PM IST

    PM Modi Pay Homage To Policemen Who Died In The Line Of Duty విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఇవాళ అమరవీరుల ​ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్​ వేదికగా నివాళులర్పించారు ప్రధాని మోడీ. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా అమ‌రులైన పోలీసుల‌ త్యాగాలు, సేవ‌ల‌ను ఎప్ప‌టికీ గుర�

    కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం…మోడీ

    October 20, 2020 / 06:23 PM IST

    PM MODI ON CORONA VACCINE SUPPLY భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(అక్టోబర్-20,2020)జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ గురించి మోడీ ప్రస్తావించారు. వ్యాక్సిన్ రాగానే పంపిణీకి సిద్దంగా ఉన్నట్లు మోడీ తెలిపారు. వ్యాక్సిన్ కోసం మనవాళ్లు కృషి

    సాయంత్రం 6గంటలకు ఓ విషయం చెప్తా….ఆసక్తి రేపుతున్న మోడీ ట్వీట్

    October 20, 2020 / 02:40 PM IST

    Modi To Address Nation At 6 pm భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఓ ఆశక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ(అక్టోబర్-20,2020)సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలకు ఓ సందేశం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. , ఏ విషయం మీద మాట్లాడతారన్నది మాత్రం ఆయన ప్రకటించలేదు. అయితే, మోడీ చేసిన ఒక్క లైన్ ట్వీట్

    ఎన్డీయేలో చేరేందుకు జగన్ సిద్ధం, మోడీ ఆ రెండు డిమాండ్లకు ఒప్పుకుంటేనే..!

    October 19, 2020 / 11:10 AM IST

    ap cm jagan: ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చేసి చాలా రోజులైంది. ఇప్పుడదే ఏపీ నుంచి వైసీపీ.. ఎన్డీయేలోకి వెళ్లేందుకు.. ఢిల్లీ నుంచి రాయబారం మొదలైంది. కానీ.. ఒక అడ్డంకి, ఒక డిమాండ్.. రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆపుతున్నాయట. ఆ అడ్డంకి తొలగి.. ఆ డిమాండ్ �

    మోడీకి సీఎం కేసీఆర్ లేఖ, రైతులను ఆదుకొనేందుకు రూ. 600 కోట్లు ఇవ్వండి

    October 17, 2020 / 07:14 AM IST

    CM KCR Writes Letter To PM Modi : మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటి పాలైంది. భారీ వ‌ర్షాలు రైత‌న్నను సైతం నిండా ముంచాయి. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోన్న రాష్ట్

    వరల్డ్ ఫుడ్ డే : రైతులపై మోడీ ప్రశంసలు…75రూపాయల నాణెం రిలీజ్

    October 16, 2020 / 03:19 PM IST

    World Food Day 2020 ఇవాళ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)75వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్((FAO) 75 వ వార్షికోత్సవం సందర్భంగా…భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 రూపాయల స్మార‌క నాణాన్�

    మోడీ సంపాదన పెరిగింది….అమిత్ షా ఆస్తి తగ్గింది

    October 15, 2020 / 05:33 PM IST

    Modi assets: గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు(బ్యాంకు డిపాజిట్లు రూ. 3.3లక్షలు, పెట్టుబడుల రిటర్న్స్ రూ.33 లక్షలు) మోడీ సంపాదన పెర�

    కరోనా ప్రమాదం ఇంకా ఉంది….మోడీ

    October 13, 2020 / 03:10 PM IST

    Pm Modi:తమ ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రక వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మంగళవారం(అక్టోబర్-13,2020)ప్రధాని మోడీ తెలిపారు. రైతులు.. పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఈ నూతన చట్టాలు ఉపయోగపడతాయన్నారు. తమ ప్రభుత్వం… రైతుల ఆదాయం �

    ప్రాపర్టీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ…దళారీల కోసమే అగ్రి చట్టాలపై విపక్షాల రగడ

    October 11, 2020 / 03:01 PM IST

    PM Modi launchesproperty cards గ్రామాల్లో భూములకు యాజమాన్య హక్కులు కల్పించి వాటి ద్వారా రుణాలు, ఇతర ప్రయోజనాలను అందించేందుకు వీలుగా రూపొందించిన గ్రామీణ ప్రాపర్టీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ(అక్టోబర్-11,2020) ప్రధాని మోడీ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు సా�

    “ఆత్మ నిర్భర్ భారత్” లో ప్రపంచ సంక్షేమమూ భాగమే… వైభవ్​ సమ్మిట్ ను ప్రారంభించిన మోడీ

    October 2, 2020 / 10:03 PM IST

    ‘Aatmanirbhar Bharat’ శాస్త్రీయ పరిశోధనల్లో యువత భాగం కావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్​గా పిలిచే ‘వైభవ్​ సదస్సు-2020’ను ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ వర్చువల్​ వేదికగా ప్రారంభించారు. ఈ సదస్సులో 55 దేశా

10TV Telugu News