Modi

    పాత కథల్లో ఉండే అహంకార రాజులాంటివాడే మోడీ

    February 20, 2021 / 10:07 PM IST

    PRIYANKA GANDHI ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర్​ ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో కిసాన్ మహాపంచాయత్​ కార్యక్రమానికి శనివారం హాజరైన ప్రియాంక గాంధీ…పాత కథల్లో ఉండే అహంకార రాజ�

    చదువుకున్నోళ్లే హింసను ప్రేరేపిస్తున్నారు

    February 19, 2021 / 08:21 PM IST

    educated people ప్రపం‌చ‌వ్యాప్తంగా ఉగ్ర‌వాదం, హింస‌ను వ్యాప్తి చేస్తున్న‌వారిలో అత్య‌ధికంగా ఉన్న‌త చ‌దువులు చదువుకున్న‌వారు, నైపుణ్యం క‌లిగి ఉన్న‌వారే ఉన్నార‌ని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం బెంగాల్ లోని బీర్‌భూమ్ జిల్లాలోని విశ్వభారతి వర్సిట

    మోడీ ప్రపోజల్ కి జై కొట్టిన పాకిస్తాన్

    February 19, 2021 / 03:07 PM IST

    Modi’s proposal భవిష్యత్తులో వచ్చే వ్యాధులను దృష్టిలో ఉంచుకుని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని డాక్టర్లు మరో దేశానికి వెళ్లడానికి వారికోసం ప్రత్యేక వీసాలను రూపొందించాలని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇ�

    మోడీ గెటప్‌లో ఎద్దుల బండిపై తిరుగుతూ.. వినూత్న నిరసన

    February 16, 2021 / 04:26 PM IST

    Pm Modi: ఓ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గెటప్ తో ఎద్దుల బండి ఎక్కి ఆశ్చర్యపరిచాడు. ఢిల్లీ వీధుల్లో ప్రధానిలా అలంకరించుకుని తెల్లని గడ్డంతో శాలువా కప్పుకుని.. ఎద్దులబండిపై తిరిగాడు. అంతే కాకుండా పెట్రోల్ ధరలు పెరిగాయా.. తగ్గాయా అని అడుగుతూ చేసిన ప�

    చట్టాల్లో కీలక సంస్కరణలకు సిద్దమైన మోడీ ప్రభుత్వం

    February 16, 2021 / 09:59 AM IST

    కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో కీలక సంస్కరణలు రాబోతున్నాయి. బ్రిటీష్‌ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలికి వాటి స్థానంలో సరికొత్తవాటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ప్రయత్నాలు ప్రారంభించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిష

    ఇంకా పట్టాలెక్కని ప్యాసింజర్‌ రైళ్లు.. కేంద్రం తీరుపై ప్రయాణికుల ఆగ్రహం

    February 15, 2021 / 12:27 PM IST

    till now no passenger trains: తక్కువ ఖర్చుతో దూర గమ్యస్థానాలకు చేరుకోవాలంటే పేద, మధ్య తరగతి వారికి ప్రధానమైన రవాణ మార్గం రైల్వే. లాంగ్ జర్నీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రైనే. ఇన్నాళ్లూ ప్రయాణికులతో కిటకిటలాడిన రైల్వే స్టేషన్లు ఇప్పుడు బోసిపోయాయి. కరోనా ఆం�

    ట్రాక్టర్ నడిపిన రాహుల్..దేశ వినాశకారిగా మారుతున్నాడన్న నిర్మలా సీతారామన్

    February 13, 2021 / 05:33 PM IST

    Rahul Gandhi రాజస్థాన్​ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్​ గాంధీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రూపన్​గఢ్​లో రైతుల ర్యాలీ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో రైతులకు మద్దతుగా కొద్దిసేపు ట్రాక్టర్​ నడిపారు. రాహల్​.. ట్రాక్టర్�

    ప్రపంచానికి ఆశాకిరణంగా భారత్..రైతుల డిమాండ్లు ఏమిటో అర్థం కావట్లేదు : మోడీ

    February 10, 2021 / 05:38 PM IST

    Modi కంటికి కనిపించని శత్రువు “కరోనావైరస్”పై పోరాడి ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం(ఫిబ్రవరి-10,2021) లోక్​సభలో మోడీ మాట్లాడారు. రాష్ట�

    హిందుస్తానీ ముస్లింగా గర్వపడుతున్నా : ఆజాద్

    February 9, 2021 / 03:30 PM IST

    Azad రాజ్యసభ ఎంపీగా పదవీ విరమణ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​. హిందుస్థానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఇండియా ఎప్పుడూ స్వర్గం అని తాను భావిస్తుంటానన్నారు. స్వాతంత్ర్యం తర్వాత తాను పుట్టాన�

    గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరో షాక్

    February 9, 2021 / 01:17 PM IST

    another shock for lpg cylinder users: ఇప్పటికే గ్యాస్ సిలిండర్లకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని భారీగా తగ్గించేసి వినియోగదారులకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం త్వరలో వారికి మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు పెరుగుతూ వస్తున్న గ్యాస్ సిలిండర్

10TV Telugu News