Home » Modi
దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తోన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనా.. దేశప్రజల ఓపికను పరీక్షిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
కరోనా సోకి సోమవారం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.
దేశవ్యాప్తంగా కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ... కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరికాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో పాటు హోంశాఖ అధికారులతో మోదీ భేటీ కానున్నారు.
రోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కోరారు.
కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు మెచ్చిన నేత అని, అందుకే ప్రధాని పదవిలో ఉన్నారని ప్రశాంత్ కిశోర్ ప్రశంసించారు.
West Bengal Assembly Election : పశ్చిమ బెంగాల్ 4వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. హౌరా, హూగ్లీ, దక్షిణ 24 పరగణ, అలిపురదౌర్, కూచ్బిహార్ జిల్లాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. మొత్తం 44 స్థానాలకు గాను 373 మంది అభ్యర్థు�
కోవిడ్ - 19 వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశ ప్రజలు ముందుకొస్తున్నారు. టీకా ఇవ్వడం ప్రారంభమైన సమయంలో తీసుకునేందుకు చాలామంది భయపడ్డారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు హద్దులు మీరుతున్నారు. ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చిక్కుల్లో పడుతున్నారు.