Home » Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ వేసిన పిటిషన్ పై గురువారం(మే-2,12019) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి �
రామ్ గోపాల్ వర్మ.. సంచలన వ్యాఖ్యలు, కాంట్రవర్శీ కామెంట్లు చేయడంలో ఆరితేరిన దిట్ట. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీలో ఓ రేంజ్ కాంట్రవర్శీ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దేశ రాజకీయాలపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటిదాకా చంద్రబాబును, లో
వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. పరిశీలనలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్ ను మాత్రమే ఆమోదించారు. ద�
గతేడాది సైనికులకు సరఫరా చేసే ఫుడ్ క్వాలిటీపై వీడియో రిలీజ్ చేసి సర్వీసు నుంచి డిస్మిస్ అయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ ప్రతాప్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ వారణాశి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే వారణాశి స్థాన
ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరుబాట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేశారు. ఏపీలో జరిగినట్టే మిగతా రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని చంద్రబాబు అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీ గుర్తుకి ఓ
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని వార్దా సిటీలో ఏప్రిల్-1,2019న వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ పోటీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్ర�
ఢిల్లీలోని ప్రభుత్వ భవనమైన ‘శాస్త్రి భవన్’లోని ఆరో అంతస్తులో మంగళవారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం జరిగింది.సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది నిమిషాల్లోనే మంటలను ఆర్పేశారు.ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరిగినట్టు ఇం�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను మే-2,2019కి వాయిదా వేస్తున్నట్లు మంగళవారం(ఏప్రిల్-30,2019) సుప్రీంకోర్టు తెలిపింది. Also Read : సేవామిత్ర ఆధార్ �
40మంది తృణముల్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని సోమవారం వెస్ట్ బెంగాల్ లోని శీరంపూర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తృణముల్ కాంగ్రెస్ స్పందించింది. తృణముల్ సీనియర్ లీడర్ డీరక్ ఓబ్రియన్ మోట్లాడుతూ..ఎక్స్ పైరీ బాబు పీఎం..నీ వ
బెంగాల్ నుంచి మోడీకి రసగుల్లా పంపిస్తాం కానీ ఓట్లను కాదంటూ ఇటీవల మమతాబెనర్జీ మోడీపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.అయితే మమత వ్యాఖ్యలకు మోడీ ఇవాళ(ఏప్రిల్-29,2019)తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వెస్ట్ బ�