Modi

    మోడీపై ఆ జవాన్ పోటీ : వారణాశి అభ్యర్థిని మార్చిన ఎస్పీ

    April 29, 2019 / 10:15 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి సమాద్ వాదీ పార్టీ అభ్యర్థిని మార్చింది. వారణాశి స్థానానికి గతంలో షాలిని యాదవ్ ను అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది.ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.అయితే ఇప్పుడు ఆ స్థానానికి అభ్యర్థిగా తేజ్ బహదూర్ �

    మోడీ అంటున్న మాట : బీజేపీ వాళ్లను తృణమూల్ గూండాలు కొడుతున్నారు

    April 29, 2019 / 09:44 AM IST

    తృణముల్ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(ఏప్రిల్-29,2019) వెస్ట్ బెంగాల్ లోని శీరంపోర్ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడారు. తృణముల్ కాంగ్రెస్ గూండాలు బీజేపీకి ఓట్లు పడనీయకు

    కులభూషణ్ విషయంలో నీ ఛాతీ 12 అంగుళాలకు ముడుచుకుందా!

    April 28, 2019 / 04:23 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి ఫైర్ అయ్యారు.మండుతున్న ఎండలో 79ఏళ్ల వయస్సుని లెక్క చేయకుండా  లోక్ సభ ఎన్నికల క్యాంపెయిన్ మొదలైనప్పటి నుంచి బ్రేక్ తీసుకోకుండా రోజుకి నాలుగు మీటింగ్స్ లో పాల్గొంటూ పార్టీ విజ�

    మోడీ కులం తెలియదు…అమేథీ ప్రజలకు ఆత్మగౌరవం ఉంది

    April 28, 2019 / 11:03 AM IST

    కేంద్రమంత్రి,అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అమేథీలో మీడియా సాక్షిగా స్మృతీ డబ్బులు,శారీలు,షూస్ పంచుతూ ఓటర్లను  ప్రలోభ పెడుతున్నారని ప్రియాంక విమర్శించారు.లోక్ సభ ఎన్ని�

    స్వీట్‌ వార్నింగ్ : ఇసుక..గులకరాళ్ల స్వీట్లు పంపుతా – మమత

    April 27, 2019 / 01:01 AM IST

    పశ్చిమబెంగల్‌ సీఎం మమతా బెనర్జీ..ప్రధాని నరేంద్ర మోడీపై ఫైరయ్యారు. దీదీ తనకు ఏటా స్వీట్లు పంపుతారని మోడీ వెల్లడించడంపై భగ్గుమన్నారు. ఈసారి ప్రధానికి ఇసుక, గులకరాళ్లతో తయారుచేసిన స్వీట్లను పంపుతానని ఘాటుగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల ప్�

    కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు

    April 26, 2019 / 07:31 AM IST

    వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019) నామినేషన్ వేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు తెలుపుతున్నానని మోడీ అన్నారు. ఏదేళ్ల తర్వాత మరోసారి కాశీ ప్రజలు తనను ఆశీర్వదించారన్నారు.వ

    ట్వింకిల్ చేరబోయే పార్టీ ఇదే

    April 26, 2019 / 07:09 AM IST

    బాలీవుడ్‌ నటి, అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా బీజేపీలో చేరబోతున్నారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అక్షయ్‌.. మోడీతో నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇంటర�

    వారణాశిలో నామినేషన్ వేసిన ప్రధాని

    April 26, 2019 / 06:22 AM IST

    వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేశారు. వారణాశిలోని కలక్టరేట్ లో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి మోడీ సమర్పించారు. అంతకుముందు వారణాశిలోని కాలభైరవుడి ఆలయంలో పూ

    దేశంలో మొదటిసారి… ప్రభుత్వంపై అనుకూల వేవ్ ఉంది

    April 26, 2019 / 05:11 AM IST

    కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ(ఏప్రిల్-26,2019) వారణాశిలో మోడీ నామినేష్ వేయనున్నారు.ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. గురువారం  రోడ్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సంద�

    మోడీ చాపర్ చెక్ చేసిన IAS సస్పెండ్.. స్టే విధించిన క్యాట్

    April 26, 2019 / 04:19 AM IST

    ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాపర్ ను చెకింగ్ చేసినందుకుగాను IAS అధికారి మహ్మద్‌ మోషిన్ ను సస్పెండూ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ పై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (CAT) గురువారం స్టే విధించింది. 

10TV Telugu News