Home » Modi
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ కు మూడు రోజుల ముందు ఒడిషా,బెంగాల్ లో బీభత్సం సృష్టించిన ఫొని తుఫాన్ ఇప్పుడు రాజకీయ ప్రచారస్త్రంగా మారింది.ఫొని తుఫాన్ విషయంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రధాని మోడీ ఘాటు విమ�
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించుకున్నారు అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్
అమరావతి: గడిచిన 5 ఏళ్లలో ఏపీకీ మోడీ చేసిందేమిలేని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి నిన్న బీహార్లో రామ్ నగర్ లో ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని బాబు అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించివుంటే &n
ఏపీ మంత్రి దేవినేని ఉమ.. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ వల్లే ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసే ఉన్నారని చెప్పారు. మోడీ
అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గెలిచేది టీడీపీనే అన్న చంద్రబాబు.. ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ఇప్పుడు
దేశంలో ఒకే సమయంలో ఐపీఎల్.. సాధారణ ఎన్నికలు నిర్వహించిన ఘనత మా ప్రభుత్వానిదేనని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారత ఫేవరేట్ టోర్నమెంట్కు భద్రత కల్పించలేక విదేశాలకు పంపేశారని ఎండగట్టారు. రాజస్థాన్ కరౌలి ప్రా�
బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితకథ ఆధారంగా తెకెక్కిన పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఒమంగ్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఎన్నికల ఫలితాల తర్వాత విడుదల కానుంది. మే-24,2019న ఈ �
భారత్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపస్స్ ఉన్నాయి,పాక్ బెదిరింపులకు భారత్ భయపడదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై ఎలక్షన్ కమిషన్ గురువారం(మే-2,2019) ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద�
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు గాను గురువారం(మే-2,2019) మొదటి ఎన్నికల ర్యాలీలో యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు.ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో నిర్వహించిన ఎన్నిక�
ఫోని తుఫాన్ దూసుకువస్తున్న సందర్భంగా ఇవాళ (మే-2,2019) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.