Home » Modi
ఢిల్లీ: ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు (ఏప్రిల్ 11)న తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్ధేశించి ట్వీట్ చేశారు. ఈ సారి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించాలని ప్ర
ఏప్రిల్-26,2019న ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేయనున్నారు.
నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
సార్వత్రిక ఎన్నికల వేళ డీడీ దూరదర్శన్ తీరుపై ఈసీ సీరియస్ అయ్యింది. డీడీ దూరదర్శన్ కి అక్షింతలు వేసింది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఈసీ ప్రతి అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సహించేది లేదంటోంది.
ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ అడుగులు వేస్తోందని లేఖలో మండిపడ్డారు.
సీనియర్ పొలిటిషయన్, కేరళ కాంగ్రెస్(M)చైర్మన్ కేఎమ్ మణి(86) కన్నుమూశారు.కొంతకాలంగా ఛాతీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం(ఏప్రిల్-9,2019)కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.1965లో పాలా నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఆయన రాజక�
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మరోసారి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తనను తాను అవినీతిరహితుడిగా చెప్పుకుంటున్న మోడీ తనతో బహిరంగ చర్చకు సిద్దమా అని మంగళవారం(ఏప్రిల్-9,2019) రాహుల్ ప్రశ్నించారు.ప్రధానిజీ.. అవినీతిపై నాత�
చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో మంగళవారం(ఏప్రిల్-9,2019) నక్సలైట్లు జరిపిన IED బ్లాస్ట్ లో బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు.
దేశం, రాజ్యాంగం కంటే మోడీ గొప్ప కాదని, దేశంలో మోడీ, కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.