Home » MOHALLA CLINIC
ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ మోతీబాగ్లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యా విధానం గురించి తెలుసుకున్నారు.
దగ్గు మందు తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురై దుర్మరణం చెందారు. డ్రగ్ రియాక్షన్ దీనికి కారణమని తెలుసుకున్న అధికారులు మొహల్లా క్లినిక్ లోని డాక్టర్లను విధుల నుంచి తప్పించారు.
ఢిల్లీలో మొహల్లా క్లీనిక్ లో పనిచేసే మరో డాక్టర్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్ పూర్ కి దగ్గర్లోని బాబర్ పూర్ లోని మొహల్లా క్లీనిక్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం(మార్చి-31,2020)అధికా