Home » Mohan Babu
హైదరాబాద్: సలీం సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్ బౌన్స్ కేసులో ఇటీవలే జైలు శిక్షపడితే, బెయిల్ తెచ్చుకుని ఊపిరి పీల్చుకుంటున్న సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు, దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి మంగళవారం లీగల్ నోటీసు
చిత్తూరు : నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ డబ్బులు తీసుకుని సైలెంట్ అయ్యారని మోహన్ బాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నది రెండే పార్టీలు అన్న మోహన్ బాబు.. జనసేన ఎక్కడుందని ప్రశ్నించారు. అం�
సినీ నటుడు మోహన్ బాబు తమ కుటుంబానికి ఎలాంటి హానీ చేయలేదని..కేవలం బాబుతో కలవడమే చేసిన తప్పని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. తప్పని పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబుతో వెళ్లారని.. అందుకు కారణాలు ఇవే అంటూ చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల�
హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబుకి ఊరట లభించింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు మోహన్ బాబుకి బెయిల్ మంజూరు చేసింది. 30
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నేతలతో పాటు ఇతర వ్యక్తులు విమర్శలు చేసుకుంటు రాజకీయాలను వేడి పుట్టిస్తున్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష పడింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2010లో నమోదు అయిన చెక్ బౌన్స్ కేసు ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఏపీలోని వైసీపీ పార్టీకి స్టార్స్ క్యూ కడుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై చంద్రబాబు చేస్తున్న విమర్శలపై తనదైనశైలీలో మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు.
జగన్ తప్పకుండా సీఎం అవుతారని...రాష్ట్రానికి మంచి జరుగుతుందని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు.
విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్, ప్రముఖ సినిమా నటుడు మంచు మోహన్ బాబు వైసీపీలో చేరారు. లోటస్పాండ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డితో భేటీ అయిన మోహన్ బాబు.. వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. గతంలో టీ�