Home » moinabad
పాతబస్తీ ఉప్పుగూడలో భారీగా గంజాయిని గుర్తించారు. రూ.5లక్షల విలువచేసే 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది.
7 Crore Money Seized : ఖమ్మంకు చెందిన ఓ పార్టీ నేత సమీప బంధువులకు చెందిన రెండు కార్లను సీజ్ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్
ఫామ్హౌజ్ ప్రలోభాల కేసులో కీలక మలుపు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫాంహౌస్ వేదికగా చోటుచేసుకున్న ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తుపై తాత్కాలిక స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేయవచ్చని తెలిపింది. ఈ కే�
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన ఘటన సంచలనం సృష్టించిన వేళ తెలంగాణ సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ సవాలు విసిరారు. మొయినాబాద్ ఫాంహౌస్ వేదికగా �
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని పైలెట్ రోహిత్రెడ్డికి చెందిన ఫాంహౌస్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారు ఇప్పటికీ పో�
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు మొయినాబాద్ వెళ్లారు.
అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన ఉన్నగులాబీతోటలోకి దూసుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ వద్ద జరిగింది.
మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తి.. బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువతులు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని తాజ్ డ్రైవ్ ఇన్ హోటల్ల్ వద్ద హైదరాబాద్ -బీజాపూర్ హైవేపై