Monday

    Delhi Services Bill: రేపు పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్సు.. లోక్‌సభలో రగడకు సిద్ధమవుతున్న విపక్షాలు

    July 30, 2023 / 09:00 PM IST

    ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. నేషనల్ క్యాపిటల్ పబ్లిక్ సర్వీస్ అథారిటీ అని పేరు పెట్టడానికి ఒక అధికారం ఉంటుందని ఈ ఆర్డినెన్స్ పేర్కొంది

    Delhi mayor election: రేపు మరోసారి ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ఈ సారైనా జరిగేనా?

    February 5, 2023 / 09:44 PM IST

    250 స్థానాలుగల ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలుచుకుంది. మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన సీట్లు గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి మేయర్ పీఠం సులభంగా దక్కుతుందని భావించారు. అయితే, రెండు నెలలైనప్పటికీ మేయర్ ఎన్నిక �

    Parliament Session: పార్లమెంటులో ‘అదానీ కల్లోలం’.. ఉభయసభలూ సోమవారానికి వాయిదా

    February 3, 2023 / 03:55 PM IST

    శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే, రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అదానీ సంక్షోభంపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల మోసం ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచా

    Droupadi Murmu: రేపు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి.. ఐదు రోజులపాటు నగరంలోనే బస

    December 25, 2022 / 01:34 PM IST

    రాష్ట్రపతిగా పదవి చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది కోసం ద్రౌపది ముర్ము నగరంలో సోమవారం నుంచి ఐదు రోజులపాటు బస చేస్తారు. ఈ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

    Sovereign Gold: సావరీన్ గోల్డ్ బాండ్.. 5రోజుల పాటు అందుబాటులోకి!

    October 22, 2021 / 12:10 PM IST

    రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీంను ఐదు రోజుల పాటు అందుబాటులోకి తీసుకుని రానుంది.

    ఆవును చంపితే జైలుకే.. కొత్త చట్టం.. నేటి నుంచే అమల్లోకి!

    January 18, 2021 / 11:08 AM IST

    Karnataka anti-cow slaughter law:నేటి నుంచి గోవధ నివారణ, సంరక్షణ చట్టం (2020) అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ అమలుతో కర్ణాటక రాష్ట్రంలో ఇకపై ఆవును చంపితే జైలుకు పోక తప్పదు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ వాలా కర్ణాటకలో స్లా

    దేశంలోనే ఫస్ట్ : డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌

    December 26, 2020 / 09:22 PM IST

    PM Modi will inaugurate driverless metro train : భారత్ లో డ్రైవర్‌లెస్‌ మెట్రో ట్రైన్‌ పట్టాలెక్కనుంది. దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌లెస్‌ మెట్రో ట్రైన్‌ను ప్రధాని మోడీ సోమవారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ మెట్రోలోని 37 కిలోమీటర్ల పొడవైన మెజెంటా మార్గంలో తొలి డ్రైవర్‌లె�

    సోమవారం రైతు లీడర్ల నిరాహార దీక్ష…కర్షకుల కోసం కేజ్రీవాల్ ఉపవాసం

    December 13, 2020 / 06:56 PM IST

    Farmer leaders hunger strike tomorrow నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు 18వ రోజుకు చేరుకున్నాయి. నూతన సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దులో ఎముకలు కొరికే చలిలోనూ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. కా

    07వ తేదీ నుంచి మెట్రో..ఒక్కో రైలులో ఎంత మంది

    September 6, 2020 / 05:53 AM IST

    Hyderabad Metro Rail Limited (HMRL) : కరోనా కారణంగా హైదరాబాద్ లో షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లు పరుగులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. 2020, సెప్టెంబర్ 07వ తేదీ దశల వారీగా మెట్రో రైళ్లు నడపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ లాక్ – 04 నిబంధనల ప్రకారం సర్వీసులు నడుపు�

    నిరాహారదీక్షకు సిద్ధమైన ఆర్టీసీ జేఏసీ నేతలు

    October 5, 2019 / 01:02 PM IST

    ఆర్టీసీ జేఏసీ నేతలు నిరహార దీక్షకు రెడీ అయిపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెలోకి వెళ్లినా..ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. దీంతో సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు నిరహార దీక్షకు సిద్ధమౌతున్నారు. అందులో భ�

10TV Telugu News