money laundering

    మనీలాండరింగ్ కేసులో వాద్రాకు ముందస్తు బెయిల్

    April 1, 2019 / 04:22 PM IST

    మ‌నీలాండ‌రింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రాకు సోమవారం(ఏప్రిల్-1,2019) స్పెష‌ల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.వాద్రా స‌న్నిహితుడు మ‌నోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం ఈ కే

    అగస్టా కుంభకోణం కేసులో సక్సేనాకు బెయిల్

    February 25, 2019 / 01:51 PM IST

    అగస్టా వెస్ట్ లాండ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన రాజీవ్ సక్సేనాకి ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు  సోమవారం(ఫిబ్రవరి-25,2019) బెయిల్ మంజూరు చేసింది. రూ.5లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల హామీతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్ష్యాలను తారుమ

    సోషల్ మీడియాలో వైరల్ : 2వేల నోటు రద్దు కాబోతోందా

    January 3, 2019 / 01:32 PM IST

    2వేల రూపాయల నోటు రద్దు కాబోతోందా? ప్రస్తుతం దేశంలో ఇదే హాట్ టాపిక్. 2వేల రూపాయల నోటు రద్దు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త్వరలోనే 2వేల రూపాయల నోటుని రద్దు చేస్తారని సోషల్ మీడియా విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణ�

    మళ్లీ ఏమైనా మూడిందా : రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేత

    January 3, 2019 / 12:52 PM IST

    ఢిల్లీ: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 2వేల రూపాయల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మనీలాండరింగ్‌ను తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, అక్రమ ఆస్త�

10TV Telugu News