Home » money laundering
డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యాపారంలో భారీ నెట్వర్క్ను సొంతం చేసుకున్న ఆమ్వే(Amway) సంస్థకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్..
అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్తాన్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో వర్చవల్గా నిర్వహించిన మూడురోజుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్
ముంబై ఎయిర్పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై విమానాశ్రయం నడుపుతున్న జివికె గ్రూప్, దాని ఛైర్మన్ డాక్టర్ జి వి కె రెడ్డి, అతని కుమారుడు జి వి సంజయ్ రెడ్డి మరియు పలువురుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED).. ము�
ఐఎన్ ఎక్స్ మీడియా , ఎయిర్ సెల్ మ్యాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న కార్తీచిదంబరంకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సుప్రీం కోర్టులోడిపాజిట్ చేసిన 20 కోట్ల రూపాయలను విత్ డ్రా చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలు నుంచి విడుదలైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెంగుళూరులోకార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్టోబరు 26న బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న డీకేకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూల మా�
తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కు బుధవారం(అక్టోబర్-23,2019)బెయిల్ లభించింది. మనీ లాండరింగ్,పన్ను ఎగవేత కేసులో శివకుమార్ ని సెప్టెంబర్ లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో, 25లక్షల బెయి�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరాన్ని విచారించేందుకు ఈడీ అధికారులకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం (అక్టోబర్ 16) తీహార్ జైల్లో 30 నిమిషా�
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీ కే శివ కుమార్ ను సీబీఐ అధికారులు ఇవాళ(సెప్టెంబర్-19,2019) తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరి�
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి డీకే శివకుమార్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA)కింద ఆయనను అరెస్ట్ చేశారు. 8.83 కోట్ల మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉందని ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గ�
హైదరాబాద్ : ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ ముసాద్దీలాల్ జువెలర్స్ కి ఈడీ షాక్ ఇచ్చింది. నగరంలోని ముసాద్దీలాల్ షో రూమ్స్ లో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో