Home » Monkey Fever
కేరళ రాష్ట్రంలో 2022వ సంవత్సరం వచ్చిన తర్వాత తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తిరునెల్లె గ్రామ పంచాయతీకి చెందిన పనవల్లీ గిరిజన ప్రాంతంలోని 24ఏళ్ల వ్యక్తికి..
దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కేరళ రాష్ట్రంలో ఈ ఏడాది తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైంది.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో మరోసారి మంకీ ఫీవర్ కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఒకరికి మంకీ ఫీవర్ నిర్ధరణ.
ప్రపంచమంతా ఇప్పుడు కరోనా(కోవిడ్)వైరస్ గురించి భయపడుతున్న సమయంలో దక్షిణ భారతదేశంలో మరో రోగం విజృభిస్తుంది. మంకీ ఫీవర్ గా కూడా పిలిచే కైసనూర్ ఫారెస్ట్ డిసీస్(KSD)ఇప్పుడు కర్ణాటకలో విజృంభిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజు
స్వైన్ ఫ్లూ తరువాత మంకీ ఫీవర్ ప్రజలను వణికిస్తోంది. కోతుల నుంచి ఈ వైరస్ గాలి ద్వారా జంతువులకు,మానవులకు వ్యాపించే ఈ జ్వరం ప్రాణాంతకంగా మారుతోంది. కానీ మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సోకదని చెబుతున్నారు. చిక్కమగళూరు, శివమొగ్గ తదితర జిల్లాల్లో
కైసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్డీ) అనే వైరల్ ఫీవర్ కర్ణాటకలోని షిమోగా జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. మంకీ ఫీవర్గా భావిస్తున్న ఈ వైరల్ జబ్బు ఎక్కడ అంటుకుంటుందోనని శివంమొగ్గ ప్రాంతంలోని స్థానికులతో పాటు వైద్యులు కూడా భయాందోళనల