Home » Monsoon
భారత వాతావరణ శాఖ అంచనా వేసిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే కేరళను తాకాయి నైరుతి రుతుపవనాలు.
జూన్ నెలలో కూడా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్నారు.
నైరుతి రుతుపవనాలు కేరళను తాకి జూన్ తొలి వారంలో ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
వచ్చే నెల చివరి నాటికి ఎల్నినో మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎందుకిలా మారాయి? ఎందుకు ఎండలు ఇంతలా మండిపోతున్నాయి? పగటి ఉష్ణోగ్రతలు ఎందుకు పెరిగాయి? Hot Sun
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్థంభించింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. Hyderabad Rain
ఓ వైపు భారీ వర్షాలకు ఫ్లూ, డెంగ్యూ వంటివి ప్రబలుతుంటే.. కండ్ల కలక ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఢిల్లీలో కండ్ల కలక కేసులు విపరీతంగా పెరడటంతో జనం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినారుమళ్లు పోసుకున్నారు.
వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వాహనాలు నడిపినా స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇలా స్కిడ్ అవడానికి కారణం ' హైడ్రో ప్లానింగ్' అట. దీని గురించి జాగ్రత్తలు చెబుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు 'హైడ్రో ప్లానింగ్'
భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. Hyderabad Rain