Home » mopidevi venkataramana
ప్రజలకు మంచి చేసే పార్టీ ఎప్పుడూ అబద్దాలు చెప్పబోదని జగన్ పేర్కొన్నారు.
ఇలా వైసీపీలో మిగిలిన 8 మందిలో ఐదుగురిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీపై అభిమానం ఉన్నా... అవసరాల రీత్యా వైదొలగాల్సిన పరిస్థితిని కొందరు ఎదుర్కొంటుండగా..
జగన్ పై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పోలవరం కోసం ఏమీ చేయలేదని చెప్పటం అవాస్తం.
సిట్టింగ్ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి.. పార్టీని వీడడంతో ఆయన స్థానంలో అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ను వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
ఓబీసీ రిజర్వేషన్ గురించి చర్చించేందుకు వైకాపా ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు బుధవారం ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు
YCP office in Srikakulam : తమ్ముడు పట్టించుకోలేదు. బాధ్యత ఉంది కాబట్టి అన్నయ్యే పట్టించుకోవాల్సి వచ్చింది. సిక్కోలులో వైసీపీ కార్యాలయానికి బూజుపట్టిన పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇద్దరు మంత్రులు, స్పీకర్ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆ జిల్లాలో పార్�
ఎడమ చేత్తో చెంప ఛెళ్లుమనిపించి కుడి చేత్తో ఝండూ బామ్ రాసినట్టుంది ఈ వ్యవహారం.. మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోయే ప్రమాదంలో పడి తలలు పట్టుకున్న