Home » more
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఆర్మీ చీఫ్ మాటలు తగ్గించి ఎక్కువ పని చేయాలని కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. శనివారం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుం�
ఢిల్లీ గత వారం రోజులుగా చలి తీవ్రత బాగా పేరిగింది. ఇప్పటికే గత డిసెంబర్లో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా…119 ఏళ్ల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. చలి గుప్పెట్లో బతుకున్నఢిల్లీ వాసులు జనవరిలో అయితే అసలు రోడ్లపై తిరిగే పరిస్�
కొత్త సంవత్సరంలో వంట గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారులపై భారం పడింది. సబ్సిడియేతర వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్ధలు ప్రకటించాయి. పెరిగిన ధరలు జనవరి 1,2020 నుంచి అమల్లో్కి వచ్చాయి. పెరిగిన ధరల ప్రకారం 14.2 కిలోల స
శ్రీలంక రావణకాష్టంలా రగులుతోంది. ఇప్పటికే వరుస బాంబు దాడులతో అల్లాడిపోతోంది. ఇంకా ఆ షాక్ నుండి కోలుకోనేలేదు. ఈ క్రమంలో శ్రీలంక అమెరికా చేసిన హెచ్చరికతో మరోసారి ఉలిక్కిపడింది. ఈస్టర్ పండుగ రోజున ఉగ్రదాడులతో ఐసిస్ విరుచుకుపడిన ఘటనల్లో
ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లతో ఇతర పార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగడం వివాదం సృష్టిస్తోంది. ఏపీలో ఇలాంటి పరిస్థితితో పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. తాము ఓడిపోయినా ఫర్వాలేదు…ప్రత్యర్థివర్గం గెలువ కూడదు. ఇదే ఫార్ములాను ఎన్నికల్లో అవ
భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చేందకు రెడీ అయ్యారు. భారత వస్తువులపై అత్యధిక పన్నులు విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ సోమవారం(మార్చి-4,2019) మరో సంచలన ప్రకటన చేశారు. 5.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు ఎలాంటి ట్యాక్స్ లు �