-
Home » MOSQUE
MOSQUE
Quran Burning: మసీదు ముందే ఖురాన్ను కాల్చేందుకు అనుమతి ఇచ్చిన పోలీసులు
ఖురాన్ వ్యతిరేక ప్రదర్శనల కోసం ఇటీవల వచ్చిన అనేక దరఖాస్తులను స్వీడిష్ పోలీసులు తిరస్కరించారు. అయితే వారిని నిర్ణయాన్ని ఆ దేశ న్యాయస్థానాలు తోసిపుచ్చాయి. వాక్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించడమేనని కోర్టులు అభిప్రాయపడ్డాయి.
Kashmir Mosque : కశ్మీర్ లో మసీదులో ముస్లింలతో జై శ్రీరాం నినాదాలు!
రాష్ట్రీయ రైఫిల్ జవాన్ల బృందం 10 మంది యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.
Suicide Bomb Attack In Pakistan : పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి .. 83 మంది మృతి, 157మందికి తీవ్ర గాయాలు
పాకిస్థాన్లోని పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీసు అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో 83మంది ప్రాణాలు కోల్పోయారు. 157మంది తీవ్రంగా గాయపడ్డారు.
Suicide Attack In Pakistan : పాకిస్తాన్ లోని మసీదులో ఆత్మాహుతి దాడి.. ప్రార్థనల కోసం వచ్చిన 28 మంది మృతి
పాకిస్తాన్ లోని పెషావర్ లో ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. షియా మసీదులో ప్రార్థనల కోసం వచ్చిన వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ప్రార్థనల కోసం వచ్చిన వారిలో సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Nigeria : నైజీరియా మసీదులో కాల్పులు,12 మంది మృతి, పలువురు కిడ్నాప్
నైజీరియాలో మరోసారి తుపాకులు ఘర్జించాయి. ఓ మసీదులోకి మారణాయుధాలతో చొరబడిని దుండగులు మసీదులోని ఇమామ్ సహా 12 మందిని కాల్చి చంపారు. పలువురిని బందీలుగా తీసుకెళ్లారు.
Jama Masjid: మగ తోడు లేకుండా మహిళలు మసీదులో రాకూడదట.. వివాదాస్పదమవుతోన్న జామా మసీదు నిర్ణయం
జామా మసీదు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మానవ హక్కులకు విఘాతం కల్పించడమేనని ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. పబ్లిక్ స్థలాల్లోకి ఎవరి ప్రవేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ
Rahul Gandhi: ఒక్కరోజులోనే మఠం, మసీదు, చర్చి సందర్శించిన రాహుల్.. జోరుగా సాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా సాగుతోంది. యాత్ర సందర్భంగా సోమవారం ఆయన ఒకే రోజులో మఠం, మసీదు, చర్చి సందర్శించారు.
Mohan Bhagwat: మసీదును సందర్శించిన RSS చీఫ్.. హిందూ, ముస్లిం DNA ఒకటే అంటూ స్టేట్మెంట్!
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు, కర్ణాటకలో హిజాబ్ వివాదం వివాదాల నేపథ్యంలో దేశంలో మత పరమైన హింసలు చెలరేగకుండా, శాంతియుత వాతావరణం కాపాడే ఉద్దేశంలో ఈ వరుస సమావేశాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్
Gyanvapi Mosque: ప్రతి మసీదులో శివలింగాన్ని ఎందుకు వెతుకుతున్నారు – ఆర్ఎస్ఎస్ చీఫ్
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో దొరికినట్లుగా ప్రతి మసీదులో శివలింగం దొరుకుతుందా.. అలా ఎందుకు వెతుకుతున్నారంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. ఈ వివాదంపై మాట్లాడుతూ.. "పరస్పర ఒప్పంద మార్గం" కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్�
చార్మినార్ చుట్టూ కొత్త వివాదం
చార్మినార్ చుట్టూ కొత్త వివాదం