-
Home » Mosques
Mosques
Haryana Board exams : పరీక్షలకు చదువుకోవటానికి విద్యార్ధుల్ని తెల్లవారుజామున లేపాలని ఆలయాలు, మసీదులను కోరిన హర్యానా ప్రభుత్వం
December 26, 2022 / 11:38 AM ISTత్వరలో బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి..విద్యార్ధులు పొద్దు పొద్దున్నే లేచి చదువుకోవాలంటే దేవాలయాలను,మసీదులు లౌడ్ స్పీకర్ల ద్వారా నిద్రలేపాలి అంటూ హర్యానా ప్రభుత్వం కోరింది.
Sanjay Nishad: దేశంలో మతపరమైన ఉన్మాదం వ్యాపించింది.. యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
September 15, 2022 / 06:10 PM ISTమౌలానాలతో కలిసి దేశంలో మత ఉన్మాదాన్ని విపక్షాలు రెచ్చగొడుతున్నాయని, అల్లర్లకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక ఇలాంటివి తగ్గుముఖం పట్టాయని సంజయ్ నిషాద్ పేర్కొన్నారు. మౌలానాలు…
Eidgah Imam : మసీదులు ప్రార్థనలు చేసుకోవటానికి..నిరసన ప్రదర్శనల కోసం కాదు : ఈద్గా ఇమామ్
July 12, 2022 / 12:44 PM ISTమసీదులు ప్రార్థనలు చేసుకోవటానికి..నిరసన ప్రదర్శనల కోసం కాదు అంటూ ముస్లింలకు ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ కీలక సూచనలు చేశారు.
Allahabad HC : మసీదులపై లౌడ్ స్పీకర్ల విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
May 6, 2022 / 01:12 PM ISTమసీదులపై లౌడ్ స్పీకర్ల విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Raj Thackeray : మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించండి-ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాజ్ థాకరే
April 3, 2022 / 01:41 PM ISTమసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను వెంటనే తొలగించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
కొత్త సచివాలయంలో మసీదు, గుడి, చర్చి – కేసీఆర్
September 6, 2020 / 06:32 AM ISTTelangana new Secretariat : తెలంగాణ అంటేనే గంగాజమునా తహజీబ్ అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అన్నిమతాలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించే సచివాలయంలో మసీదు, చర్చి, గుడిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు కేసీఆర్. ఒకేరోజు…
మథుర, కాశీ దేవాలయాలు కూడా విముక్తి పొందాలి
August 5, 2020 / 07:52 PM ISTఅయోధ్యలో రామాలయానికి భూమి పూజ వైభవంగా జరగడంతో దేశ ప్రజలతోపాటుగా బీజేపీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాలను విముక్తి చేయడం కోసం పోరాటం జరుగుతుందనే…
ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉంది : ముస్లిం పర్సనల్ లా బోర్డు
January 30, 2020 / 01:52 AM ISTముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉందని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. పురుషుల్లాగే ముస్లిం మహిళలు కూడా మసీదుల్లోకి ప్రవేశించి, నమాజ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టులకు వివరించింది.
మొదటిసారిగా…త్రివర్ణమయమైన కేరళ మసీదులు
January 26, 2020 / 03:57 PM ISTరిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం(జనవరి-26,2020) కేరళలలో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో కేరళ ముస్లిం వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారాన్ని రాజ్యాంగ పరిరక్షణ రోజుగా పేర్కొంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఇలా…
ఎక్కడో తెలుసా : మసీదుల్లో గణేషుడు పూజలు
August 31, 2019 / 05:07 AM ISTమసీదుల్లో వినాయక చవితి ఉత్సవాలు. వినటానికి ఇది నమ్మశక్యంగా ఉండదు. కానీ ఎన్నో ఏళ్లనుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ..మతసామరస్యాన్ని ప్రతీకలు నిలుస్తున్నాయి భారత్ దేశంలోని పలు ప్రాంతాలు. మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని గొట్లీ మసీదులో…