Home » mother
The mother who murdered : ప్రియుడి మోజులో కొడుకునే కడతేర్చిందో కసాయి తల్లి. ప్లాన్ బెడిసి కొట్టి అడ్డంగా బుక్కైంది. ప్రియుడితో కలిసి కొడుకులకు చిత్రహింసలు పెట్టిందా ఆ తల్లి. చిన్న కొడుకును హత్య చేసి..మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. బాలుడు కన్పించకపోవడంతో స్�
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు. టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, నామా నాగేశ్వరరావు మాతృ మూర్తి శ్రీమతి వరలక్ష్మి(91) కన్నుమూశారు. గత 15 రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చిక
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం అల్లుడితో లైంగిక సంబంధం పెట్టుకోవటం చూసి తట్టుకోలేని కూతురు పోలీసులను ఆశ్రయించింది. బీహార్ లోని చాప్రా జిల్లాలో
కూతురు కాపురం చక్కగా ఉండాలని కోరుకునే తల్లి, ఆ కుటుంబాన్ని బుగ్గిపాలు చేసింది. తమ్ముడి జీవితం కోసం కూతురు జీవితాన్ని నాశనం చేసింది. భర్తను హత్య చేయమని తల్లి చెప్పినా మనసు రాక…. కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని కృష్ణాజిల్లా నందలూరు గ్రామ�
ఓ సారి తన చనిపోయిన బిడ్డను మోస్తూ 17 రోజులు గడిపిన ఓ ఓర్కా (తిమింగలాలలో ఓ జాతి) ఇప్పుడు మరోసారి తల్లి అయ్యింది. పరిశోధకులు J35 గా దానిని గుర్తించారు మరియు తహ్లెక్వా అని కూడా ఆ తిమింగలం పిలువబడుతుంది. ఓర్కా, దక్షిణ నివాస తిమింగలాలు యొక్క దుస్థితిక�
సాధారణంగా మనం ఏ రైలో, ఆటో లేదు బస్సు ఎక్కినప్పుడు చేతిలో ఉన్న లగేజ్ను పక్కన పెట్టి.. దిగేప్పుడు తీసుకుంటుంటాం. . కొందరైతే తీరా స్టాప్ రాగానే కంగారులో వస్తువుల గురించి మర్చిపోయి బస్సు దిగేస్తారు. అయితే బ్యాగ్, సెల్ఫోన్ వంటి వస్తువు�
తన తల్లి తపన అందరికీ తెలియాలనుకున్నాడు. ఆమె పడ్డ కష్టం, చేసిన త్యాగాన్ని ఎన్నటికీ గుర్తుండిపోయేలా గౌరవించుకోవాలనుకున్నాడు. తన ఎదుగుదల కోసం ఆ తల్లి ఖర్చు చేసిన జీవితం, పస్తులున్న రోజులు అంద0రికీ గర్వంగా చెప్పాలనుకున్నాడు. విజయోత్సాహంతో ఉన్�
మిస్సౌరీ ఆర్ట్ టీచర్ మిస్త్రీ బిర్డ్ తన స్టూడెంట్స్ లో ఒకరి తల్లికి కిడ్నీ అవసరం ఉందని తెలిసి ఆలోచన లేకుండా ఫోన్ చేసి తానిస్తానని చెప్పేశారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయింది. కానీ, ఇప్పుడు ఇద్దరికీ మరో కిడ్నీ కావాలంటూ వేరొక వ్యక్�
కృష్ణా జిల్లా కొండపల్లిలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విష మిచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మూడేళ్ల బాబు, ఏడాది పాపతో సహా మహిళ కూడా మృతి చెందింది. కొండపల్లి మార్కెట్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమా
కన్న కూతురును చదివించి గొప్పదాన్ని చేయాలనుకున్నారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా ప్రయోజకురాలిని చేయాలని కలలు కన్నారు ఆ తల్లితండ్రులు. కానీ యుక్త వయస్సులో ఉన్న ఆ బాలిక ప్రేమవలలో పడింది. అది తట్టుకోలేని తల్లి తండ్రులు కూతురిని దండించాలను�