Home » mother
ఒకే ఇంట్లో తల్లీకొడుకులు మృతి చెందారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కుమారుడు మృతి చెందాడు.
ప్రయాణం చేసే సమయంలో మనం పట్టికెళ్లే బ్యాగులు ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటాం. అన్నీ వచ్చాయో లేదో అస్తమాను చూసుకుంటునే ఉంటారు. అంత జాగ్రత్త ఉంటాం. లగేజ్ విషయంలోనే అంత కేర్ ఫుల్ గా ఉన్నప్పుడు.. పసిబిడ్డల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటారు. ఈ మహ�
ప్రతిభకు వయస్సుతో పనేముంది సాధించాలనే పట్టుదలకు లేటు వయస్సు అడ్డా..? కాదు కానే కాదు ఇదే విషయాన్ని తమిళనాడుకు చెందిన ఓ మహిళ నిజం చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని థెని జిల్లాకు చెందిన 47ఏళ్ల శాంతి లక్ష్మి అనే మహిళ తన కూతురుతో పాటు తమిళనాడు సర్వ�
అశ్వాపురం : కన్నకుమార్తె పెళ్లిని కళ్లారా చూడాలనుకున్న ఓ తల్లి కలలు నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. కన్నతల్లి చేతుల మీదుగా తన పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగే సమయంలో తల్లి మరణవార్త విన్న ఆ నూతన వధువు భోరుమంది. కాళ్ల పారాణి తడి ఆరకుండా�
నవమాసాలు మోసీ.. కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్లాడో కసాయి కొడుకు.
విశాఖపట్టణం : క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కిలారి సంతోషమ్మ అనారోగ్యంతో బాధపడుతూ విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈమె వయస్సు 78 సంవత్సరాలు. ఈ విషయాన్న�
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నివాసంలో విషాదం చోటు చేసుకుంది. బాలుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి శకుంతలమ్మ ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. నెల్లూరులోని తిప్పరాజు వారి వీధిలో ఆమె నివాసం �
జగిత్యాల : ఒక్కగానొక్క కొడుకు.. కంటికి రెప్పలా కాపాడకుంటాడని కలలు కన్నదా తల్లి. ఆస్తినంతా కొడుకుకు కట్టపెట్టింది. కానీ ఆస్తి చేతికి రాగానే తల్లిని ఇంటి నుంచి గెంటేశాడా కొడుకు. ఇప్పుడు నిలువనీడలేక.. తినడానికి తిండిలేక అల్లాడుతుందా వృద్ధురా
పిల్లలు అన్నాక అల్లరి చేస్తుంటారు. చదవమంటే చాలు.. సాకులు చెబుతుంటారు. తల్లిదండ్రులే ఏదోలా నచ్చజెప్పి పిల్లలను దారిలోకి తెచ్చుకోవాలే తప్ప పైశాచికత్వాన్ని ప్రదర్శించకూడదు. ఇలా పిల్లల పట్ల పైశాచికంగా ప్రవర్తించిన తండ్రి చివరికి కటకటాలపాలయ్