Home » mother
సోషల్ మీడియా పుణ్యమా అని జనాలు ఫుల్ కన్ ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. రియల్ న్యూస్ కన్నా ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్కులేట్ అవుతోంది. ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇదే నిజం అని నమ్మించే ప్రయత్నాలు జర�
బీజేపీ సీనియర్ లీడర్,మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అండాలమ్మ (80) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఆమె పరిస
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని 7లోక్ కళ్యాణ్ మార్గ్ లోని అధికార నివాసంలో ఎందుకు తన కుటుంబసభ్యులతో కలిసి ఉంటడం లేదో తెలుసుకోవాలని చాలా మందికి ఆశక్తి ఖచ్చితంగా ఉంటుంది.తన తల్లి,ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఎందుకు ఉంటున్నాడో,ఎలా ఉంటున్నా�
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురంలో దారుణం జరిగింది. కన్నతల్లే కర్కశంగా ప్రవర్తించింది. తన ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపో�
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బొమ్మన చెరువు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బైక్ ను వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న తల్లీ..రెండేళ్ల కుమారుడు అక్కడిక్కడే మృతి చెందారు. భర్త తీవ్ర గాయాలవ్వగా అతని పరిస
అప్పటి హీరోయిన్, నటి అయిన సంగీత వ్యవహారం కోలీవుడ్ ను కుదిపేస్తోంది. తన ఇంట్లోనే ఇన్నాళ్లు ఉంటున్న కన్నతల్లిని..
కేరళలో దారుణం చోటు చేసుకుంది. తండ్రే కసాయి వాడిలా వ్యవహరించాడు. కొడుకుని దారుణంగా కొట్టాడు. అతడి దాడిలో కొడుకు పుర్రె, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. తల భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. అంతర్గత రక్తస్రావం జరిగింది. ఏడేళ్ల బాలుడి పరిస్థితి విషమం
హైదరాబాద్: తల్లిని బాగా చూసుకుంటామని చెప్పి మాటతప్పిన ఓ కొడుకు, కోడలిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోగా.. వృద్ధురాలైన తల్లిని
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు.కానీ ఓ యువతికి పెళ్లంటే ఒక్కరోజు ముచ్చట,ఓ మాసిపోని మచ్చలా మిగిలిపోయింది.కట్టుకున్నవాడితో కలకాలం పిల్లాపాపలతో సంతోషంగా గడపాలనుకున్న ఆ యువతి కన్నీళ్లే మిగిలాయి.పెళ్లైన మరుసటి రోజే అవమానాలు ఎదురయ్
వైసీపీ ప్రచారం మరింత హోరెత్తనుంది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున జగన్ ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. మార్చి 29 శుక్రవారం నుంచి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారానిక�