Home » mother
పుట్టినరోజు సందర్భంగా తల్లి ఆశీస్సులు తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 69వ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్ లోని తన తల్లి హీరాబెన్ నివాసానికి మోడీ వెళ్లారు. ఈ సందర్భంగా తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెతో కలిసి సరదాగా కా
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ను ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు మృతి చెందారు.
ఇలాంటి కష్టం, బాధ ఏ తల్లికీ రాకూడదు. ఇలాంటి వేదన ఏ తల్లీ పడకూడదు. కన్నకూతురిని చంపేయాలని అభ్యర్థించాల్సిన దీనావస్థ ఏ అమ్మకీ రాకూడదు. వివరాల్లోకి వెళితే..
తల్లి అద్దె ఇంట్లో చనిపోతే యజమాని తమను బయటికి పంపిస్తాడేమోననే భయంతో ఓ కుమారుడు.. బతికుండగానే తన తల్లిని శ్మశానానికి తీసుకెళ్లాడు.
చిన్నతనం..పిల్లలు ఏవేవో అడుగుతుంటారు. అడిగినవన్నీ ఇవ్వాలనుకుంటారు. అమ్మానాన్నలు వద్దంటే అలుగుతారు.కోప్పడతారు.ఏడుస్తారు. కానీ వారు కోరినవన్నీ అనాలోచితంగా ఇచ్చేయటం ఎంతమాత్రం మంచిది కాదు. ప్రమాదాలు జరగొచ్చు. డబ్బు విలువ..వస్తువుల విలువ తెల�
హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం జరిగింది. మద్యంమత్తులో ఓ కసాయి తల్లి కన్నకూతురిని బస్ కిందకు తోసేసింది.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేతగా గెలిచిం స్వర్ణం కల సాకారం చేసుకుంది సింధు. స్విట్జర్లాండ్ లోని బసెల్ లో జరిగిన BWF వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో 21-7,21-7తో ఒకుహరా(జ�
అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంట్లో విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సందీప్ తల్లి వంగ సుజాత ఇవాళ(ఆగస్టు-22,2019) తెల్లవారుజామున కన్నమూశారు. స్వస్థలం.. వరంగల్ లోని మరీ వెంకటయ్య కాలనీలో ఆమె తుది శ్వాస విడిచ
శ్రీశైలం సాక్షి గణపతి అటవీ ప్రాంతంలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరల�
ఎంత చెప్పినా కూడా తన మాట వినలేదని కన్న తల్లినే నరికి చంపేశాడు కొడుకు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామంలో ఈ ఘటన వెలుగుజూసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన 49 ఏళ్ల బడేసాబ్, గు�