Home » mother
పిల్లల చదువు కోసం ఏకంగా మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టిన మాతృమూర్తి పిల్లల చదువు కోసం ఓ మాతృమూర్తి ఏకంగా తన మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టింది. కర్ణాటకకు చెందిన ఒక మహిళ తన పిల్లల చదువు కోసం ఏకంగా మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ట�
పెద్ద కొడుకు చనిపోవడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. పదే పదే గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోయేది. చెట్టంత ఎదిగిన కొడుకు తీరని లోకాలకు వెళ్లిపోయిందని బాధ పడసాగింది. చిన్న కొడుకు ఆమెను ఓదార్చాల్సి పోయి..ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనకంటే..అన�
గుంటూరు జీజీహెచ్ లో దారుణం జరిగింది. కరోనా బాధితుల పట్ల అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. రెండు నెలల బాబుకు, తల్లికి కరోనా సోకింది. దీంతో మూడు రోజుల క్రితం వారు జీజీహెచ్ లో చేరారు. అప్పటినుంచి తమను వైద్యులు, సి�
అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న కరోనా.. తల్లి ప్రేమపై కూడా తన కర్కశత్వాన్ని చూపిస్తోంది. కన్న పేగు బాంధవ్యాన్ని సైతం కరోనా తెంచేస్తోంది. ఆకలి బాధ తీర్చలేక ఓ తల్లి.. బిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆకలి బాధ తీర్చలేక బిడ్డను అమ్ముకోబోయ�
తన బిడ్డను కిడ్నాపర్ల నుంచి కాపాడుకొనేందుకు ఓ తల్లి వీరోచిత పోరాటం చేసింది. చివరకు ఆమెనే విజయం సాధించింది. బతుకు జీవుడా..అంటూ కిడ్నాపర్లు పారిపోయారు. కానీ..వీరిని పట్టుకొనేందుకు ఓ యువకుడు ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు CC Camera లో రి�
కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని కాటేసింది. వరుసగా ఐదుగురిని కరోనా బలితీసుకుంది. కన్నతల్లిని కూడా పొట్టనబెట్టుకుంది. ఆమె కూడా కరోనాతోనే.. ఇలా రెండు వారాల వ్యవధిలో ఆమెతో పాటు ఐదుగురు కొడుకులు కరోనాతో మరణించారు. ఈ ఘటన జార్ఖండ్లోని ధన్బాద్లోని
భూమి మీద నూకలు ఉంటే చాలు ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చు. అమెరికాలో జరిగిన ఈ విషయాన్ని రుజువు చేసింది. చావుకి బతుక్కి మధ్య ఒక్క క్షణం వ్యవధి చాలు. కాస్త అటు ఇటైనా అంతే సంగతులు. అమెరికాలోని జార్జియాలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది ఓ మహిళ. ఈ
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం మైనర్పై అకృత్యానికి పాల్పడిన ఓ దుర్మార్గుడు బెయిల్పై విడుదలై బాధితురాలి(17)ని, ఆమె తల్లిని హతమార్చాడు. కస్గంజ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ�
పేషెంట్లతో డీల్ చేస్తున్నప్పుడు డాక్టర్లు వందల రకాలు కంప్లైంట్లు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని అరుదైన కేసులు ఉండిపోతాయి. వియత్నాంలో జరిగిన ఘటన ఫొటోలో ఓ క్యూరియస్ ఆబ్జెక్ట్ ఆశ్చర్యం కలిగించేలా ఉంది. హై ఫాంగ్లోని హై ఫాంగ్ ఇంటర్నేషనల్ హాస్పి�
ఉత్తరప్రదేశ్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి అనారోగ్యానికి గుర్వడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని నోరు పోయేలా మొత్తుకున్నా ఎవరూ స్పందించలేదు. చివరకు కుమారుడి కళ్లెదుటే క�