Home » mother
కడుపున పుట్టిన పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకునేది తల్లి. నిత్యం వారి క్షేమం కోరుకునేది అమ్మ మాత్రమే. అందుకే అమ్మంటే దైవంతో సమానం అంటారు. కానీ ఆ తల్లి మాత్రం
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను
దేశంలో ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులకు అద్దం పట్టే ఓ ఘటన ఢిల్లీలో జరిగింది. లాక్ డౌన్ అంటే ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమవ్వాలి. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ప్రజలను బయటకు అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంత�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా ఐదుగురు కన్న బిడ్డలను గంగా నదిలోకి తోసేసింది.
పత్రికల్లో, మీడియాలో తన తల్లి గురించి వచ్చిన కథనాలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..
ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ.. తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి... తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వేలాది మందిని కరోనా బలి తీసుకుంది. ఇంకా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. యావత్ మానవాళికి ముప్పుగా మారిన కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విష
‘ఒరేయ్ యేగేశ్వర్ దత్..నీ తండ్రి ఎవరో నీ తల్లిని అడుగు.. నీ తండ్రితో DP పెట్టుకోవడానికి సిగ్గుగా ఉందా ? DP పెట్టుకోవడానికి సిగ్గుగా ఉందా ? నీవు ఎవరివైతే దాచేస్తున్నావో, అతని నీ తండ్రి అని నీ తల్లి చెప్పినప్పుడు అంగీకరించాలి..ఎందుకంటే..తల్లి ఎప్పుడూ
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం.. ఫోన్లో తమ్మారెడ్డిని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి..
కరోనా వైరస్(COVID-19) పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్. తన వ్యక్తిగత సేవింగ్స్ నుంచి 25వేల రూపాయలను పీఎం-కేర్స్ ఫండ్ కు ఆమె విరాళమిచ్చారు. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం