Home » mother
“మేము చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దు” అంటూ మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు అదృశ్యం కావటం విశాఖపట్నంలో కలకలం రేపుతోంది. విశాఖపట్నం ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు యువతులు ఇంట్లో చెప్పి సోమవారం (ఫిబ్రవరి 17,2020) రాత్రి బైటకు వె�
తల్లీ కూతుళ్లను దారుణం చంపాడు అల్లుడు. హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని ఘాజీమిల్లత్ నల్లవాగు ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార�
నిర్భయ కేసులో దోషులు మరోసారి తప్పించుకుకున్నారు. దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా తన లాయర్ని మార్చాలంటూ కోరడంతో పాటియాలా కోర్టు డెత్ వారెంట్పై విచారణ వాయిదా వేసింది. దీంతో నిర్భయ తల్లి మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. హంతకులకేనా హక్కులు..మరి మా హ�
నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కిరాతకంగా హత్యచేసింది ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తల్లిని హత్యచేస్తుండగా అడ్డు వచ్చిన అన్నను తీవ్రంగా గాయపరిచి ప్రియుడితో కలిసి అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ వెళ్లిపోయింది. ఫిబ్రవరి 2న బెంగుళూరులో ఈ ఘట�
నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హరనాథపురంలో తల్లీ, కుమార్తె హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పును చెప్పడం సంచలనం సృష్టించింది. ప్రధాన నిందితుడు ఇంతియాజ్కి ఉరిశిక్ష విధిస్తూ నెల్లూరు 8వ అదనప�
మంచి చెయ్యాలని భావించిన వారికి చెడు జరగడం అంటుంటే వింటుంటాం కదా? అటువంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో అటవీప్రాంతంలో ఓ ఏనుగు పిల్ల రెండు భారీ బండరాళ్ల మధ్య ఇరుక్కుంది. అయితే బయటకు రాలేక ఆర్తన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఇవాళ(జనవరి-31,2020)పటియాలా కోర్టు తీర్పు ఇవ్వడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దోషుల తర�
జగన్ తల్లి విజయమ్మను ఓడించారనే కక్షతోనే విశాఖని,ఉత్తరాంధ్రపై విషయం కక్కారని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రను దెబ్బతీసింది జగన్ అన్నారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు.తల్లిని
చిరంజీవే.. అయినా అమ్మకు కొడుకే కదా? ఇదేదో సినిమాలో డైలాగ్… ఆయన ఓ మెగాస్టార్.. తెలుగు సినిమా రంగంలో ఎదరురలేని చిరంజీవి.. అటువంటి చిరంజీవిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన మెగాస్టార్ తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తల్లి బర్త్
తల్లి తన కుమారుడికి కటింగ్ చేయించినందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కుంద్రతూరులో ఆదివారం చోటు చేసుకుంది.