Home » mother
కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గుడు వావివరసులు మరిచాడు. కన్నతల్లిపైనే కొడుకు లైంగిక దాడికి యత్నించాడు.
మానవత్వం మంటగలిసింది. ఓ తల్లి సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. కూతుర్ని తన ప్రియుడి దగ్గరికి పంపించింది.
తల్లిని కారుతో గుద్దిన వ్యక్తి మీద యుద్దానికి దిగాడు ఓ బుడ్డోడు. కోపం వచ్చి కారును టపా టపా కాలితో తన్నాడు. కారునడిపే వ్యక్తిపై గొడవకు దిగాడు. ఓ పక్క అమ్మకు ఏమైపోయిందో అనే బాధ..కంగారు మరోపక్క కారు నడిపిన వ్యక్తిపై కోపం అమ్మ పడిపోయిందని బాధతో ఏ�
నా కూతురు పేగుల్ని బయటకు లాగి..అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన దుర్మార్గులు ఇప్పుడు ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారనీ..తన బిడ్డపై అనాగరికంగా..అత్యంత ఘోరంగా దాడికి పాల్పడినప్పుడు వారికి మానవ హక్కుల సంగతి గుర్తుందా? అంటూ నిర్భయ తల్లి ఆశాదేవి �
దిశ ఘటన మర్చిపోక ముందే తెలుగు రాష్ట్రాల్లో వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కొందరు మృగాళ్లలో మార్పు రాలేదు. తాజాగా ఏపీలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాం�
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముందు కొడుకు, కూతురిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆ తర్వాత
దిశ నిందితుల ఎన్ కౌంటర్పై అయేషా మీరా తల్లి హర్షం వ్యక్తం చేసింది. సీపీ సజ్జనార్కు హ్యాట్సాఫ్ చెప్పారు. ఆయేషా కేసులో రాజకీయ నేతల జోక్యంతో తమకు న్యాయం జరగలేదన్నారు. మహిళలుపై అత్యాచారాలు ఆగేలా ప్రత్యేక చట్టాలు తేవాలని అభిప్రాయం వ్యక్తం చేశ�
దిశ నిందితులు మృతదేహాలు చూడాలని ఉంది ఆమె తల్లి అన్నారు. తమ బిడ్డను అత్యంత పాశవికంగా చిదివేసి..తమ కలలను కల్లలు చేసిన దుర్మార్గుల శవాల్ని చూడాలని ఉందని దిశ తల్లి తెలిపారు. ప్రజల పోరాటాల వల్లనే ఇంత త్వరగా న్యాయం జరిగిందనీ..దుర్మార్గుల అరాచాక�
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. తల్లీబిడ్డను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులబెట్టిన ఘటన కలకలం రేపుతోంది. సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట-లింగంగుంట గ్రామాల సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించార�
హైదరాబాద్ లో తల్లి, కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించింది.