Home » mou
ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ ద్వారా రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సేకరించి 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ-2023ని ఆవిష్కరించింది. ఇందులో
గనులు, ఖనిజాలు, పరిశ్రమలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, తయారీ రంగాలకు సంబంధించి ఐదు ఎంవోయూలు కుదుర్చుకునేందుకు ఈ సమావేశం జరుగుతోంది. సహజ వనరులు, అవకాశాలపై సంబంధిత శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులతో శాఖలవారిగా సమావేశాలు జరుగుతాయి.
తెలంగాణ ప్రజల హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్ లో డ్రిల్ మెక్ కంపెనీతో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో పాల్గ
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి రానుంది. జర్మన్ సంస్థ Lite Auto GmbHతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.1500 కోట్లతో 100 ఎకరాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.
జహీరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ కోసం వెమ్ టెక్నాలజీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్ వెమ్ టెక్నాలజీకి ధన్యవాదములు తెలిపారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సహకరించేందుకు జియో సంస్థ ముందుకొచ్చింది.
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, భారతదేశంలో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి ప్రకటించుకున్న సొంత దేశంలో ఓ హోటల్ పెడుతానని ఇందుకు అనుమతినివ్వాలంటున్నాడు ఓ తమిళ తంబి. ఈ మేరకు ఓ లేఖ కూడా రాశాడు. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్
చైనా నుంచి వచ్చిన దిక్కుమాలిన కరోనా వైరస్ తో ఆర్థిక రంగం కుదేలైపోయింది. ఎన్నో సంస్థలు నష్టాల బాట పట్టగా..మరికొన్ని మూతపడ్డాయి. కొన్ని సంస్థలైతే ఉద్యోగులను తొలగించడం, వారి జీతాలను కట్ చేయడం వంటివి చేస్తున్నాయి. కానీ PSU Bank మాత్రం ఉద్యోగుల విషయంల
రైతుకు నష్టం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి.. రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. అయినప్పటికీ.. స�
రాష్ట్రంలో లైఫ్సైన్సెస్ రంగంలో 2030 నాటికి 54 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లైఫ్సైన్సెస్ రంగం వాటా 50 బిలియన్ డాలర్లు ఉ