mous

    మరో శుభవార్త : ఏపీతో మరో 2 దిగ్గజ కంపెనీల ఎంఓయూ

    August 20, 2020 / 05:04 PM IST

    ఏపీతో మరో 2 దిగ్గజ కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ‘‘వైయస్సార్‌ చేయూత’’ద్వారా మహిళా సాధికారికతకు మరో 2 దిగ్గజ కంపెనీలు తోడ్పాటు అందించనున్నాయి. ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్‌ రిటైల్‌– జియో, అల్లాన కంపెనీల అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమం�

10TV Telugu News