Home » Movie Theatres
Movie Theatres : తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ను క్లోజ్ చేసిన యజమానులు
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కిరాక ముందే భీమ్లా నాయక్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.
అసలే కరోనా కారణంగా దెబ్బ తిన్న సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందనుకుంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో సీన్ రివర్స్ అయ్యిందంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
టాలీవుడ్లో థియేటర్ ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. మొన్న తమపై ఎగ్జిబిటర్స్ చేసిన వ్యాఖ్యలకు నిర్మాతలు కౌంటర్ ఇచ్చారు.
థియేటర్స్ పై హీరో నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు.. కానీ సినిమా అనే పాటికి బోలెడు ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. సినిమా అంటే చిన్న చూపు అని వాపోయారు.
గవర్నమెంట్ 100 శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్ ఇచ్చినా తెలంగాణలో థియేటర్లు తెరుచుకోలేదు..
తెలంగాణలోని సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది..
లాక్డౌన్ స్టెప్ బై స్టెప్ అన్లాక్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొడుతున్న కరోనా ఇప్పుడిప్పుడే కాస్త తగ్గడంతో మళ్లీ షూటింగ్స్, రిలీజెస్ మీద కసరత్తులు చేస్తున్నారు మేకర్స్..
లాస్ట్ ఇయర్ మొత్తం కరోనాకు బుక్ అయ్యిపోవడంతో ఆగిపోయిన సినిమాల్ని, సైన్ చేసిన సినిమాల్ని ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామనుకున్నారు. కష్టపడి సెట్లేసుకున్నా, షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నా, ఎంత పకడ్భందీగా రిలీజ్ చేద్దామనుకున్నా.. అన్నీ అట్టర్ ఫ్లా�
కరోనా కారణంగా గతేడాది సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అనుకుంటుండగా.. సెకండ్ వేవ్తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు అని సినీ వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల షూటిం