Home » movie
సూపర్స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా విడుదలకు వెనకడుగు వేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదల కావలసిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన సినిమాల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్�
కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం వైల్డ్డాగ్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న గ్రాండ్గా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అహ�
Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. తీవ్ర నీటి ఎద్దడితో వెతలు అనుభవిస్తున్న ఓ గ్రామ ప్రజల పాలిట అతడు అపర భగీరథుడయ్యాడు. చేతి పంపులు బిగించి అక్కడి ప్రజల దప్పికను తీర్చి వారి గుండెల్లో చోటు సంపాదించుకున్న�
Prabhas : యంగ్ రెబల్స్టార్ ప్రభాష్ …సినిమా షూటింగ్ల్లో అపశృతులు కలకలం రేపాయి. రెండు సినిమా యూనిట్లలో ప్రమాదాలు ఆయా చిత్ర నిర్మాతలను ఉలిక్కిపడేలా చేశాయి. ఒకే రోజు జరిగిన రెండు ప్రమాదాలతో అభిమానులు ఆందోళన చెందారు. బాహుబలి ఫేమ్తో దేశవ్యాప్
fake own kidnapping : బెంగళూరులో కిడ్నాప్ నాటకమాడిన ఓ 16ఏళ్ల కుర్రాడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ డ్రామాలు ఆడాడు.. కన్నడ మూవీని స్ఫూర్తిగా తీసుకున్న బాలుడు తనకు తానే కిడ్నాప్ అయ్యాడు. తన తల్లిదండ్రుల నుంచి రూ. 5 లక్షలు డిమాం�
varalakshmi murder case: నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదు.. ఇదో సినిమా డైలాగ్.. కాని దీన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడతడు.. తాను ప్రేమించిన అమ్మాయి.. ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడు. తన ప్రేమను ఒప్పుకోని అమ్మాయి.. అతడ్ని స్నేహితుడిగా మాత్రమే చూడటం తట్టుకోలేకపో�
Konidela Pro Company : మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. న్యూ ఫిల్మ్ ‘ఆచార్య’ ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే..కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. తగిన జాగ్రత్
? Movie-Sridevi Soda Center: హాట్ బ్యూటీ ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘క్వశ్చన్ మార్క్ (?)’. శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్పై విప్రా దర్శకత్వంలో గౌరీ కృష్ణ నిర్మిస్తుండగా గౌరు ఘనా సమర్పిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంట�
Disha film : దిశ ఘటనకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాపై దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే ఈ సినిమాను ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యా�