Home » movie
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్పుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్గా దిల్ రాజు మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుక�
కాంట్రవర్సీ కింగ్ ‘పవర్స్టార్’ సినిమాతో ఎంత రచ్చ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. బుధవారం ట్రైలర్ రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశాడు. జూలై 25న ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలు ఇస్�
TikTok స్టార్ సచిన్ తివారీ.. త్వరలో రానున్న సుషాంత్ సింగ్ రాజ్పుత్ కథతో తీసే సినిమాలో లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా పేరు కూడా అతని జీవితం ముగింపులాగే ఉంది. సూసైడ్ లేదా మర్డర్: ఓ స్టార్ వెళ్లిపోయాడు అని నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా ప్రకటించ�
Lockdown కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. OTT వేదికలకు డిమాండ్ పెరిగింది. దీంతో సినిమాలు విడుదల చేయాలంటేనే భయపడిపోతున్నారు నిర్మాతలు. కానీ RGV మాత్రం తనదైన స్టైల్లో ఆన్లైన్ వేదికలపై వరుస సినిమాలు విడుదల చేస్తూ జేబు నింపుకుంటున్నాడు.అసలే Varma సినిమా మొ�
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అమలవ్వడంతో దేశవ్యాప్తంగా ఎప్పుడూ సందడిగా ఉండే సినిమా థియేటర్లు మూతపడ్డాయి. కరోనా ప్రభావంతో థియేటర్లను మూసుకుని 3 నెలలకుపైనే అవుతుంది. అయితే ఆ తర�
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బా�
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. త
గతంలోఅక్కినేని నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం సూపర్ హిట్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఇప్పుడిదే టైటిల్తో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్�
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ గురించి రెండేళ్ల క్రితమే చెప్పాడనే వార్త వైరల్ అవుతోంది..
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మరోసారి ట్వీట్ కాపీ పేస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయింది..