Home » movie
అసురన్ సినిమా తర్వాత యంగ్ హీరో ధనుష్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడూ తన నటనతో ఆటకట్టుకునే ధనుష్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ గౌతమ్వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎన్నై నోకి పాయమ్ తోట’. తెలుగులో `తూటా` పేరు�
సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు కొరఢా ఝుళిపించారు. సినిమా దర్శకులు, నిర్మాతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ఈ దాడులు జరిగాయి. ఆదాయం తక్కువగా చూపి టాక్స్ ఎగ్గొట్టారనే కారణంతో.. వంశీ క్రియేషన్స్, హాసిన
స్టడీస్ లో టఫ్ సబ్జెక్ట్ ఏది అంటే.. ఎక్కువమంది మ్యాథ్స్ అని చెబుతారు. అదేంటో..ఈ లెక్కలు అస్సలు అర్థం కావు అంటారు. ఈ మ్యాథ్స్ కారణంగా బుర్ర వేడెక్కిపోతుంది అని
ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు.. మనిషనేవాడిలో ఉన్న తోడేలు బయటకు వస్తోంది. పీక్కు తినడానికి, ఏ మాత్రం ఆలోచించకుండా కాలనాగులా కాటేస్తున్నాడు. హైదరాబాద్ శివార్లలో శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన కూడా అటువంటిదే. ఢిల్లీలో నిర్భయ ఘట
వర్మ సినిమా ఫ్లాప్..ఒక పిచ్చి సినిమా తీశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వర్మకు ముంబైలో సినిమాలు లేవు..ఇక్కడ లేవన్నారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం స్కైప్లో మీడియ
సింగిల్విండో విధానంలో సినిమా షూటింగ్లకు అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు.
తమ సినిమాను ఆపడానికి చాలామంది ప్రయత్నించారని... వారి వివరాలన్నీ త్వరలోనే బయటపెడతానన్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. ఆయన డైరెక్షన్లో వచ్చిన అమ్మ
జగిత్యాల జిల్లాలో పంటపొలాల్లో గడ్డి దిష్టి బొమ్మల స్థానంలో వినూత్న ప్రయోగం చేశారు. పంటపొలాల్లో సినీతారల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందే వివాదానికి దారితీసింది. సినిమాని కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. కొన్ని వర్గాలు అనుకూలంగా, కొన్ని వర్గాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఇసుక కొరత విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ