Mozambique

    Malawi Storm Freddy: మలావీ, మొజాంబిక్ లో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం.. 100 మంది మృతి

    March 14, 2023 / 09:20 AM IST

    ఆగ్నేయ ఆఫ్రికా దేశాలు, మలావీ, మొజాంబిక్ లో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదలు, కొండ చెరియలు విరిగిపడడం, చెట్లు కూలడంతో చాలా మందికి గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం ఆసుపత్రుల్�

    Covishield Vaccine: కేంద్రానికి సీరం విన్నపం..4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసులు ఎగుమతి..

    November 22, 2021 / 12:37 PM IST

    నాలుగు దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడానికి సీరం సంస్థ కేంద్రాన్ని అనుమతి కోరింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. 4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసుల ఎగుమతి చేయనుంది

    మొజాంబిక్ ను భయపెడుతున్న కెన్నిత్ తుఫాన్

    April 26, 2019 / 01:53 AM IST

     మొజాంబిక్ దేశాన్ని మరోసారి తుపాన్ వణికిస్తోంది.నెల రోజుల క్రితమే ఇడాయ్ తుపాన్ భీభత్సంతో మొజాంబిక్,మాలావి,జింబాబ్వే లో 900మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం విషయం తెలిసిందే. మళ్లీ కెన్నిత్ తుఫాన్ ఆ దేశ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోం�

    భారత్ పెద్ద‌ మనసు… ఇడాయ్ బాధితుల కోసం మూడు నౌకలు

    March 19, 2019 / 11:37 AM IST

    ఇడాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన జింబాబ్వే,మొజాంబిక్,మాల్వాయి దేశాల్లో సహాయకార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ రెడీ అయింది.మానవతా దృక్పథంతో సహాయకార్యక్రమాల కోసం మూడు షిప్ లను బెయిరా పోర్టుకి ను భారత్ పంపించింది. మొజాంబిక్ దేశం చేసిన విన�

    మొజాంబిక్ పై ఇదాయ్‌ బీభత్సం : వెయ్యికి పైగా మృతులు

    March 19, 2019 / 04:56 AM IST

    జొహాన్నెస్‌బర్గ్‌ :  ఇదాయ్‌ తుపాను దక్షిణాఫ్రికా దేశాలను వణికించేసింది. ఈ ప్రభావం ముఖ్యంగా  మొజాంబిక్‌పై భారీగా పడింది. ప్రజల జీవితాలను అతలాకుతలంచేసేసింది.  గత 20 ఏళ్లలో ఇంతటి పెను విపత్తును ఎన్నడూ చూడలేదని.. మృతుల సంఖ్య వెయ్యికిపైగానే ఉ

    ఆఫ్రికా దేశాల్లో ‘ఇడాయ్’ తుఫాన్…140 మంది మృతి

    March 18, 2019 / 03:52 AM IST

    ఆఫ్రికా ఖండంలోని మూడు దేశాలను ‘ఇడాయ్’ తుఫాను వణికించేసింది. మొజాంబిక్, జింబాబ్వే, మలావీ దేశాలు అతలాకుతలం అయ్యాయి.

10TV Telugu News