Home » MP Candidates
లోక్సభ ఎన్నికల్లో పోటీచేయబోయే తమ పార్టీ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు
BRS Candidates: సమష్టినిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపిక చేసి నలుగురు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
లోక్సభ ఎన్నికలకు బీజేపీ కేంద్ర అధిష్టానం సన్నద్ధమవుతోంది.
హైదరాబాద్ ఎంపీ స్థానంకు మాధవీలతను అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించడం పట్ల నియోజకవర్గంలోని పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
వైసీపీ రెబల్స్లో రఘురామ కృష్ణరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, బాలశౌరికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
లోక్సభ అభ్యర్థులపై బీఆర్ఎస్ కసరత్తు
కాంగ్రెస్ నుంచి పోటీకి సై అంటున్నBRS ఎంపీలు
లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ గడువు ఇవాళ ముగియనుంది. రిటర్నింగ్ అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు వేయడానికి నేడు చివరి రోజుకావడ�
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ దూకుడు పెంచింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్న ఏపీలో తొలి విడతగా 9 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ను ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా జగన్.. తొలి జాబితాలో కొత్త వారికే ఎక్కువగా చాన్స్ ఇచ్చారు. జాబితాలో�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నకల్లో సత్తా చాటేందుకు పక్కా వ్యూహాలతో వెళ్తుంది. ఈ క్రమంలో పార్లమెంటుకు 8 మంది జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ సహా మొత్తం 9 స్థానాలన