Home » MP CM Ramesh
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం అభిషేక సేవలో మహారాష్ట్ర గవర్నర్ రమేస్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం నూకాంబికా అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.
జూన్11న విశాఖలో అమిత్ షా బహిరంగ సభ జరుగనుంది. ఈ మేరకు శుక్రవారం విశాఖలో బహిరంగ సభ పోస్టర్ ను సీఎం రమేష్, మాధవ్, ఇతర బీజేపీ నేతలు విడుదల చేశారు.