Home » MP Dharmapuri Arvind
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ..
ఎంపీ అర్వింద్ ట్వీట్ కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.. అధికారిక ట్విటర్ ఖాతా నుంచి తెలుగులో ట్వీట్ చేశారు.
కేసీఆర్, కవిత ఒత్తిడి చెయ్యటం వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళారని అరవింద్ అన్నారు. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందన్నారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని ఎంపీ
నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పొలిటికల్ జర్నీపై.. మొన్నటి వరకు కొన్ని డౌట్స్ ఉండేవి. మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా.? లేదా? అని. కానీ.. ఇప్పుడవన్నీ పటాపంచలైపోయాయ్. కవిత మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్ బరిలో దిగడం ఖాయమని అర్థమైపోయింది. అయితే.. ప్రస్తుత ఎంపీ ధ
రాజకీయాల్లో పైకి ఎదగాలంటే ప్రత్యర్థులనే కాదు.. సొంత పార్టీ నేతలను తొక్కేసుకుంటూ పోవలసిందే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్బుక్లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు.