Home » Mp Galla Jayadev
బ్యాటరీ సెక్టార్ లో దేశంలోనే రెండవ అతిపెద్ద సంస్థ అమర్ రాజా. ఈ సంస్థ గురించి దాదాపుగా తెలుగు ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు ప్రస్తుతం ఆయనే డైరెక్టర్ గా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మ�
అనంతపురం జిల్లాలోని ‘కియా’ ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన కథనం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరిశ్రమ స్థాపించిన కొన్ని నెలలకే ఎదుర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశాన్ని బుధవారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో లేవనెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని తెలిపారు.
జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని టీడీపీ నేతలు కలిశారు. రాజధాని ప్రాంత మహిళలపై దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఎంపీ గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ వెల్లడించారు.
ఎన్నికల ఘడియలు దగ్గరపడే కొద్ది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి.