Home » MP Kesineni Nani
మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. విజయవాడ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Chandrababu : మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుుతున్నాయి. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శులు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై మండిపడుతున్నారు. పంచాయతీ రాజ్
MP Kesineni Nani : విజయవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య వార్ ముగిసినట్లు తెలుస్తోంది. అధినేత చంద్రబాబు విజయవాడకు రానున్నారు. అక్కడ ఆయన ప్రచారం నిర్వహిస్తుండడంతో నేతలు ఉమ్మడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. రచ్చరచ్చగా మారిన కోల్డ్ వార్ ను విజయవాడకు రాకముందే..బాబ�
MP Kesineni Nani : ‘ఎంపీ కేశినేని నాని..ఎక్కడ హీరోవో తేల్చుకుందాం…అతనిది ఒంటెద్దు పోకడ..టీడీపీని కుల సంఘంగా మార్చాలని అనుకుంటున్నారా ? తాము వైసీపీ ఎంపీ సాయిరెడ్డితో పోట్లాడుతుంటే..ఆయన్ను లంచ్ కు పిలుస్తారా ? కేశినేని స్థాయి ఏంటీ ? బాబును ఎదిరించినప్�
https://youtu.be/Jj2OfiDvL-g
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా విజయవాడలో మంగళవారం(ఫిబ్రవరి 18,2020) భారీ సభ జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు కేశినేని నాని, జలీల్ ఖాన్ తో పాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సభలో కేంద, ర
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉద్యమం ఉదృతంగా సాగుతుంది. రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మహిళల పాదయాత్రకు తెలుగుదేశం నేతలు హాజరయ్యే అవకాశం ఉండడంతో విజయవాడ నగరంతో పాటు వివిధ
దేశ వ్యాప్తంగా CAA, NRC వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ NRC బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ముస్లింలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ కడప జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన జగన్ ఈ మే�
వల్లభనేని వంశీ ఇష్యూ టీడీపీలో కాకరేపుతోంది. వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీ అధినేత చంద్రబాబు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన కృష్ణాజిల్లా టీడీపీ నేతలతో 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వంశీని బుజ్జగించాలని నిర్ణయించి�