Home » mp sanjay raut
కర్ణాటక ప్రశాంతంగా, సంతోషంగా ఉందని అల్లర్లు ఎక్కడని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. 2024 లోక్సభ ఎన్నికలకు విపక్షాల సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
తన ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు, ఫోన్ కాల్ వచ్చాయని దీనిపై పోలీసులు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వానికి 2022 కొత్త వెలుగుని ఇచ్చిందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. అదే ప్రభ 2023లోనూ కొనసాగితే 2024 లోక్సభ ఎన్నికల్లో దేశంలో రాజకీయ మార్పును చూస్తుందని చెప్పా�
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఆగస్టు 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. కస్టడీలో ఉన్నంత కాలం సంజయ్ రౌత్ అనారోగ్యానికి వాడే ఔషధాలను ఆయనకు అందించాలని చెప్పింది. పాత్రా చాల్ (భవన సముదాయం) �
పాత్రా చాల్ (గృహ సముదాయం) కుంభకోణానికి సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని పొడిగిస్తూ ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8 వరకు ఈడ�
శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం(జులై20,2022) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నే�
సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని శివసేన నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్�
శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. ముంబైలోని ఓ భవన సముదాయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో రేపు విచారణకు రావాలని ఆదేశించింది.
Sanjay Raut: ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాను గత చరిత్ర ఆధారంగా తీసిన వారు ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కూడా ‘కశ్మీర్ ఫైల్స్-2’ సినిమాను ఎందుకు రూపొందించడం లేదని శివసేన ప్రశ్నించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ
మహావికాస్ అఘాది ప్రభుత్వంలో తమ పార్టీ కలిస్తే మరో చక్రం జోడించబడి, సౌకర్యవంతమైన కారుగా ప్రభుత్వం సాగుతుందని ఎంపీ ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు