MP

    మురళీమోహన్‌కు ఏమైంది..?

    March 6, 2019 / 01:42 PM IST

       రాజమహేంద్రవరం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ఏకంగా సీన్‌లో ఉండడం లేదని చెప్పేయడంతో పాలకపార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడింది. కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. సినీ ప్రముఖుడు, ఎంపీ మురళీ మ�

    రమ్యపై నెటిజన్లు ఫైర్..తీసుకెళ్లి పాక్ లో వదిలిపెట్టండి

    March 6, 2019 / 10:17 AM IST

    కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జి, మాజీ ఎంపీ రమ్య మరోసారి ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. వాయుసేన మెరుపుదాడులకు సంబంధించి రమ్య చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రమ్యపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చే�

    పాక్‌పై దాడులను సమర్ధించిన ఓవైసీ : మోడీది సరైన నిర్ణయం

    February 26, 2019 / 10:37 AM IST

    ఢిల్లీ: పాకిస్తాన్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన సర్జికల్ ఎటాక్‌ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. పాక్‌పై దాడులను ఆయన సమర్థించారు. ప్రధాని మోడీ నిర్ణయం సరైనదే అన్నారు. పుల్వామా దాడి తర్వాత 2, 3 రోజుల్లోనే భారత్ ప్రతీక�

    అనుకున్నదొక్కటి..అయినదొక్కటి : కేజ్రీవాల్ సభలో ఖాళీ కుర్చీలు

    February 24, 2019 / 02:16 PM IST

    చండీగఢ్ లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని పరిణామం ఎదురైంది.చండీగఢ్ లో  ఆప్ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి స్పందన కరువైంది. ఆదివారం ప్రజలు వస్తారని భావించిన ఆప్ నేతలు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఖాళీ కుర్చీలు ద

    మేం భారతీయులం : ముస్లింలున్నంత వరకు గుడి గంటలు మోగుతూనే ఉంటాయి

    February 24, 2019 / 12:19 PM IST

    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. కెమెరాల ముందు కూర్చొని భారత్ కు నీతి వ్యాఖ్యలు బోధించవద్దని ఇమ్రాన్ కి �

    కుంభమేళాలో పాక్ ఎంపీ : భారత్ తో శాంతిని కోరుకుంటున్నాం

    February 24, 2019 / 09:02 AM IST

    ఢిల్లీ: పాకిస్థాన్ ఎంపీ శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. పుల్వామా దాడిలో భారత జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు పాకిస్థాన్ ఎంపీ రమేష్ కుమార్ వాంక్వాని హాజరయ్యారు. ప�

    ఒంగోలు ఎంపీ సీటు ఖాళీ లేదు : వైవీ సుబ్బారెడ్డి

    February 23, 2019 / 01:20 PM IST

    ఒంగోలు:  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా నేనే పోటీ చేస్తానని వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పృష్టం చేశారు. మాగుంట చేరికపై మాకు సమాచారం లేదని, గతంలో ఓడిపోయిన వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాకు లేదని ఆయన చెప్పారు.  “మ�

    జంపింగ్ జపాంగ్ : కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ

    February 18, 2019 / 06:39 AM IST

    2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీల మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు తాము ఉన్న పార్టీలో ఈ సారి టికెట్ రాదనో, వేరే వేరే కారణాలతో పార్టీలు జంప్ చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్ ఇవాళ(ఫిబ్రవరి-18,2019) కాంగ

    టీడీపీకి మరో షాక్ :  వైసీపీలోకి అమలాపురం ఎంపీ రవీంద్రబాబు

    February 18, 2019 / 05:15 AM IST

    అమలాపురం: టీడీపీకి మరో షాక్ తగిలేలా ఉంది. మరో ఎంపీ టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేష్… పార్టీని వీడారు. అదే వ‌రుస‌లో అమ‌లాపురం ఎంపీ పండుల �

    మనిషేనా! : అమర జవాన్ అంతిమయాత్రలో ఎంపీ నవ్వులు

    February 17, 2019 / 07:48 AM IST

    గురువారం(ఫిబ్రవరి-14,2019) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పార్థీవ దేహాలు ఇప్పటికే వారి వారి ఇళ్లకు చేరుకొన్నాయి. ఉగ్రదాడిలో అమరుడైన ఉత్రప్రదేశ్ లోని ఉన్నావ్ కి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ అంతిమయాత్రలో బీజ�

10TV Telugu News