MP

    జనసేనకు ఊహించని షాక్…వైసీపీలోకి గేదెల శ్రీనుబాబు

    March 16, 2019 / 04:16 PM IST

    జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన  గేదెల శ్రీనివాస్ అలియాస్ శ్రీనుబాబు శనివారం(మార్చి-16,2019) వైసీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షడు జగన్ శ్రీనుబాబుకి పార్టీ కండువా కప్పి పార్టీల�

    టీడీపీ మోసం చేసింది..తిరిగి వైసీపీలో చేరిన బుట్టా రేణుక

    March 16, 2019 / 01:54 PM IST

    కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరారు. శనివారం(మార్చి-16,2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి కర్నూల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన బుట్టా రేణుక 

    హిట్లర్,ముస్సోలిని,మోడీలు అవసరం లేదు

    March 16, 2019 / 10:00 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీని జర్మన్ నియంత నేతలు హిట్లర్,ముస్సోలినితో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌ వంటి నేతలు మనకు అవసరమని, హిట్లర్,ముస్సోలిని, మోడీ వంటి నేతలు అవసరం లేదన్నారు. న్యూజిలాం�

    సుమలతకు బీజేపీ మద్దతు! : మండ్యాలో పొలిటికల్ హీట్

    March 15, 2019 / 11:52 AM IST

    కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున మండ్యాలో అభ్యర్థిని నిలబెట్టకూడదని �

    అక్కడ ఎంపీని డిసైడ్ చేసేది మహిళలే

    March 15, 2019 / 05:53 AM IST

    నల్గొండ: నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు ఏప్రిల్ 11 ఎన్నికలో ప్రముఖ పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే వారు నల్లగొండ లోక్ సభ నియోజకవర్గంలో ఉండే పురుష ఓటర్లకంటే అధికంగా ఉన్నారు.  నల్గొండ లోక్ సభ నియోజకవర్గం..ఏడు శాసనసభ నియో�

    అభ్యర్ధులు కావలెను : ఎన్నికల వేళ బీజేపీ పాట్లు

    March 14, 2019 / 03:51 PM IST

    అమరావతి : ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే .. టీడీపీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్న వలసల తీరును .. బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది.

    బ్రెగ్జిట్ ను మరోసారి తిరస్కరించిన ఎంపీలు

    March 14, 2019 / 01:00 PM IST

    బ్రెగ్జిట్ ఒప్పందం  రెండోసారి బ్రిటన్ పార్లమెంట్ లో తిరస్కరణకు గురైంది. యూరోపియనప్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికొచ్చేందేకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ విషయంలో ప్రధాని థెరిసా మే కుదిర్చిన ఒప్పందాన్ని ఎంపీలు తిరస్కరించడం ఇది రెండోసారి. జనవరిల�

    కాంగ్రెస్‌తో టచ్‌లో లేను : మహబూబ్‌నగర్ సీటు నాదే

    March 14, 2019 / 10:51 AM IST

    కాంగ్రెస్ తో తాను టచ్ లో లేనని టీఆర్ఎస్ నేత, ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు తాన వ్యతిరేకం అని, ఆ పార్టీతో పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నేనంటే పడని వారే

    టీడీపీ నాకు అన్యాయం చేసింది: వైసీపీలో చేరిన తోట దంపతులు

    March 13, 2019 / 05:25 AM IST

    అమరావతి : టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు కాకినాడ ఎంపీ  తోట నరసింహం దంపతులు. తోట నరసింహం దంపతుల్ని  వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతు..పార్టీ కోసం ఎంతో కమిట్ మెంట్ తో పనిచ

    ఫస్ట్ లిస్ట్ : జనసేన 32 ఎమ్మెల్యే, 9 ఎంపీ అభ్యర్థులు ఫైనల్

    March 11, 2019 / 10:48 AM IST

    ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో.. అందరి కంటే ఫాస్ట్ గా ఉన్నారు. ఫటాఫట్ మీటింగ్ పెట్టేస్తారు. ఏపీలోని 32 మంది ఎమ్మెల్యేలు, 9 ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేశారు. 175 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించిన పవన్ కల్యాణ్.. తాడోపేడో తేల్చుకుంటాం �

10TV Telugu News