-
Home » MPs
MPs
పార్లమెంట్ ప్రాంగణంలో క్లిక్మనిపించిన దృశ్యాలివి..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం కొనసాగాయి. సమావేశాల్లో పాల్గొనడానికి పార్లమెంట్కు పలువురు సభ్యులు వస్తుండగా క్లిక్మనిపించిన దృశ్యాలివి..
ఎంపీలకు భారీగా వేతనాలు పెంపు.. ఏడాదికి ఒక్కో ఎంపీకి ఎంతొస్తుందంటే..
పెంచిన జీతాలు 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి ఎంపీకి రెండేళ్ల బకాయిలు కూడా రానున్నాయి.
జీవితకాల నిషేధమా? అటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేల్లో వణుకు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
కేంద్ర సర్కారుతో పాటు ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
మార్పు టెన్షన్.. సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలు
అధికార వైసీపీలో మార్పులు చేర్పులు గోదావరి తీరంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో మొత్తం 34 సీట్లు ఉండగా.. 6 చోట్ల ప్రస్తుతానికి సిట్టింగ్ లను మార్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
TRS MLAs Trap Case : దేశ వ్యాప్తంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిపైనా సీబీఐ విచారణ జరిపించాలి : భట్టి
తెలంగాణలో ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. ఈ తీర్పుపై టీ కాంగ్రెస్ హర్షం వ్యక్తంచేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీ కాంగ్రెస్ స్వాగతించింది. దీని గురించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఒక పార్టీలో గ�
Millet Only Lunch: పార్లమెంట్లో మంగళవారం ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ ఏర్పాటు చేసిన కేంద్రం.. హాజరుకానున్న మోదీ
దేశంలో మిల్లెట్లకు ప్రాధాన్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తోంది. మంగళవారం పార్లమెంట్లో ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ హాజరవుతారు.
Venkaiah Naidu: అరెస్ట్ నుంచి తప్పించుకునే అధికారం ఎంపీలకు లేదు
తిరిగి సభ సమావేశం కాగానే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు విశేషాధికారాలు ఉన్నాయని ఎంపీలలో ఒక అపోహ ఉందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు కొన్ని వ
Tiranaga Bike Rally: తిరంగా ర్యాలీకి ప్రతిపక్ష ఎంపీల డుమ్మా.. నెహ్రూ డీపీ పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బుధవారం ఎంపీలు చేపట్టిన తిరంగా ర్యాలీకి కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కాలేదు. బీజేపీ రాజకీయ అజెండాలో తామెందుకు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రతిపక్షాల చర్య�
Shiv Sena : శివసేనలో మరో సంక్షోభం..షిండే వర్గంలో చేరనున్న ఎంపీలు
ఎమ్మెల్యేల బాటలోనే శివసేన ఎంపీలు ఉద్ధవ్ను వీడి ఇవాళ షిండే వర్గంలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు. తమను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని కోరుతూ స్పీకర్కు లేఖ అందించనున్నారు. అటు శివసేనల�
Presidential Election : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం..ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు
రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తలపడుతున్నారు. ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం నిర్వహించడంతో 100 శాతం ప�