-
Home » MS Swaminathan Research Foundation
MS Swaminathan Research Foundation
హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న
February 9, 2024 / 02:42 PM IST
వ్యవసాయం, రైతు సంక్షేమం కోసమే జీవితం అంకితం చేసిన ఎంఎస్ స్వామినాథన్ని భారతరత్న పురస్కారం వరించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
MS Swaminathan : ‘హరిత విప్లవ పితామహుడు’ ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత.. ప్రముఖుల నివాళులు
September 28, 2023 / 01:03 PM IST
భారతదేశం 'హరిత విప్లవ పితామహుడిగా' పిలుచుకునే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ వయోభారంతో కన్నుమూసారు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.