Home » MS Swaminathan Research Foundation
వ్యవసాయం, రైతు సంక్షేమం కోసమే జీవితం అంకితం చేసిన ఎంఎస్ స్వామినాథన్ని భారతరత్న పురస్కారం వరించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
భారతదేశం 'హరిత విప్లవ పితామహుడిగా' పిలుచుకునే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ వయోభారంతో కన్నుమూసారు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.