Home » msk prasad
ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీ పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు. టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త సెలక్షన్ కమిటీ అని గంభీర్ మండిపడ్డాడు.
అనారోగ్యం కారణంగా ప్రపంచకప్లో భారత్ ఆడిన తొలి రెండు మ్యాచులకు స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ దూరం కాగా.. పాక్తో మ్యాచ్కు అతడు అందుబాటులోకి వచ్చాడు.
భారత క్రికెట్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు తిలక్ వర్మ. వెస్టిండీస్తో టీ20 సిరీస్తో అరంగ్రేటం చేసిన ఈ హైదరాబాదీ కుర్రాడు 39, 51, 49 నాటౌట్ స్కోర్లతో మంచి ఇన్నింగ్స్లు ఆడాడు.
ఈ కారణంతోనే టీ20 వరల్డ్కప్ ముంగిట.. బరువు తగ్గించుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు’ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ లేఖ రాశారు. విశాఖలో మానసిక వికలాంగుల స్కూల్ కూల్చివేతపై సీఎంకు లేఖ రాశారు. స్కూల్ కూల్చివేత ఘటన దారుణమన్నారు.
టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే పదవీ కాలం ముగియనుంది. అతనితో పాటు కమిటీలో ఉన్న మరో వ్యక్తి గగన్ ఖోడా స్థానాలను భర్తీ చేసేందుకు భారత జట్టు మాజీ క్రికెటర్లు సునీల్ జోషీ, హర్వీందర్ సింగ్లు పోటీపడుతున్నారు. బుధవారంతో అభ్యర్థులు ఎవరో తేలిపో�
గంగూలీ చెప్పకనే చెప్పాడు.. ఎమ్మెస్కే పదవి నుంచి తప్పుకుంటాడని. మరోవైపు వరల్డ్ కప్ టోర్నీతోనే పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్.. పదవిని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఇటీవల టీమిండియా సెలక్షన్లో తప్పులు దొర్లుతున్నాయని వెటరన్ క్ర
జాతీయ జట్టు సెలక్టర్లపై హర్భజన్ సింగ్ విమర్శలకు దిగాడు. సోమవారం భారత్ ఏ, బీ, సీ జట్లను ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. శ్రీలంక, ఆస్ట్రేలియాలతో ఆడబోయే ద్వైపాక్షిక సిరీస్ కోసమే ఈ ఎంపిక జరిగింది. దాంతోపాటుగా ఇండియా ఏ జట్టు న్యూజిలాండ్ పర�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ రిటైర్మెంట్ అంటూ సోషల్ మీడియాలో #Dhoniretires హ్యాగ్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనిపై ధోనీ అభి�
దక్షిణాఫ్రికాతో దిగ్విజయంగా టెస్టు సిరీస్ విజయం దక్కించుకున్న భారత్.. కొద్ది రోజుల విరామంతోనే బంగ్లాదేశ్ తో తలపడనుంది. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టీ20ఫార్మాట్కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అంద�