msp

    రైతుల ఆందోళనల మధ్య.. మద్దతు ధరకే వరిధాన్యం సేకరణ.. ఇప్పటివరకూ ఎంతంటే?

    January 22, 2021 / 04:51 PM IST

    Govt procures paddy in KMS 2020-21 : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకే వరిధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS 2020-21)లో ఇప్పటివరకూ మినిమం సపోర్టు ప్రైస్ (MSP) కనీస మద్దతు ధర రూ.1.08 లక్ష కోట్ల విలువైన �

    ఈసారైనా ఫలించేనా? : రైతుసంఘాలతో కేంద్రం పదో విడత చర్చలు

    January 20, 2021 / 02:45 PM IST

    Central Government Negotiations : ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తోన్న రైతు సంఘాలతో.. కేంద్రం పదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. కేసులు, దర్యాప్తు సంస్థలతో రైతు మద్దతుదారులపై దాడు�

    కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 531లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన

    January 10, 2021 / 03:42 PM IST

    Government: కేంద్రం 531లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఖరీఫ్ పంట కాలంలో 70లక్షల మంది రైతుల నుంచి కొనాలని చూస్తుంది. లక్ష కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయనుండగా.. కొత్త రైతు చట్టాల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్�

    చట్టాలను వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదు – జీవీఎల్

    December 26, 2020 / 08:38 PM IST

    BJP GVL Narasimha Rao : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను (New Farm Laws) వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదని, రైతుల మేలు కోసం చట్టాలు చేయడం జరిగిందని, అప్పుడే చేసి ఉంటే..వీరి పరిస్థితి వేరే విధంగా ఉండేదని బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL) వెల్లడిం�

    చేతులెత్తి మొక్కుతున్నా..రైతులను తప్పుదోవ పట్టించొద్దు

    December 18, 2020 / 03:31 PM IST

    Modi urges Opposition not to mislead farmers మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైసన్ లో నిర్వహించిన “కిసాన్ కళ్యాణ్” కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కిసాన్‌ కల్యాణ్‌ పథకం ప్రారంభించిన ప్రధాని అనంతరం మధ్యప్రదేశ్ రైతులను ఉద్ధేశించి వర్చువల్‌

    కొలిక్కిరాని చర్చలు..5న మరోసారి రైతులతో కేంద్రం మీటింగ్

    December 3, 2020 / 08:15 PM IST

    Centre-farmers meeting on farm laws remains inconclusive రైతు సంఘాలతో ఇవాళ కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 7గంటల పాటు సుధీర్ఘంగా రైతు లీడర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్, నరేంద్

    రైతులతో చర్చలకు కొద్దిగంటల ముందు వ్యవసాయ మంత్రి కీలక వ్యాఖ్యలు

    December 2, 2020 / 08:38 PM IST

    Agriculture Minister’s BIG remark దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్న రైతులతో గురువారం(డిసెంబర్-3,2020)మరోసారి చర్చలు జరుపనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్

    6 పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

    September 21, 2020 / 09:03 PM IST

    వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడంపై రగడ కొనసాగుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. గోధుమ సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం లోకసభలో ప్రకట�

    రైతులకు శుభాకాంక్షలు…నవ భారతం కోసమే వ్యవసాయ సంస్కరణలు

    September 21, 2020 / 04:09 PM IST

    పార్లమెంటు ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ఆర్థిక స్థితిగతులను మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు ఈ బిల్లులు వ్యతిరేకం కాదని మోడీ స్పష్టం చేశారు. ఇంతకు ముందున్న తరహాలోనే మార్కెట్లు కొనసాగుతాయని భరోసా �

    జార్ఖండ్ ప్రజలకు రాహుల్ హామీ…గెలిపిస్తే 2లక్షల రుణమాఫీ

    December 12, 2019 / 10:25 AM IST

    జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని గెలిపిస్తే 2లక్షల వ్యవసాయ రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్,కాంగ్రెస్,ఆర్జేడీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలి

10TV Telugu News